ఆఫ్ఘానిస్థాన్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశంలో అమెరికాకు చెందిన అతి పెద్ద మిలిటరీ బేస్ క్యాంపు ను ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ మొదలయింది. బాగ్రం ఎయిర్ బేస్ ను...
ట్విట్టర్ వేదికగా మరోసారి తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై పార్టీపై వైఎస్సార్సీపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి మండిపడ్డారు. ఓడిపోయి రెండేళ్ళు అయినా ఎందుకు ఓడిపోయారో తెలుసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. చంద్రబాబులో ఇప్పటికీ...
"మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహా పురుషులవుతారు
తరతరాలకి తరగని వెలుగవుతారు ఇలవేలుపులవుతారు"
అంటూ సీనీగేయ రచయిత వేటూరి చక్కగా వర్ణించారు. పట్టుదల వుంటే...
కరోనా విషయంలో ప్రభుత్వ చర్యలపై తెలంగాణా హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సకు ధరలు నిర్ణయించి కొత్త జిఓ ఎందుకు ఇవ్వలేదని, కరోనాపై సలహా కమిటీ ఏర్పాటు...
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లోమూవీ రానుందని గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ పూర్తయిన తర్వాత మహేష్ తో మూవీ చేస్తానని గత...
క్రికెటర్లు తమ కుటుంబాలను వెంట తెచ్చుకునేందుకు ఇంగ్లాండ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత పురుషుల, మహిళల క్రికెట్ జట్లు ఎల్లుండి (జూన్ 3) లండన్ కు పయనమవుతున్నారు....
రైతును లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ప్రజాప్రతినిధులు- రైతులకు, ప్రజలకు ఇలాంటి ఉపయోగపడే సేవ చేయడమే నిజమైన సేవని...
రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను ట్విట్టర్ వేదికగా నటుడు సోనూసూద్ ప్రశంసించారు. కేటీఆరే నిజమైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మిమ్మల్ని సంప్రదించిన...
తన పుట్టినరోజును పురస్కరించుకుని... ప్రత్యేక పాటను విడుదల చేసిన 'ఊర్వశి ఓటిటి' మరింతగా వృద్ధి చెందాలని సూపర్ స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. "తెలుగు వీర లేవరా... దీక్షబూని సాగరా" అనే పంక్తులతో మొదలయ్యే...