Thursday, April 18, 2024

Monthly Archives: July, 2021

రైతు కోసమే సలహా మండళ్ళు

వ్యవసాయ సేవలను రైతులకు మరింత చేరువగా తీసుకెళ్లేందుకే వ్యవసాయ సలహా మండళ్లను ఏర్పాటు  చేశామని రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రైతన్నకు అవసరమైన సలహాలు, సూచనలను మరింత మెరుగ్గా అందించేందుకే...

సంక్రాంతి బరిలో ‘ఆ.. ముగ్గురు’

సంక్రాంతి వస్తుంది అంటే.. తమ అభిమాన హీరో సినిమా వస్తుందా రాదా అని తెలుగు సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే.. రెగ్యులర్ గా వచ్చే కలెక్షన్స్ కంటే.....

జగన్ వెంటే జనం: అవంతి

ఎన్నికలు ఏవైనా ప్రజలు సిఎం జగన్ వెంటే నిలుస్తున్నారని, ఇటీవల జరిగిన కార్పోరేషన్, మున్సిపల్ ఎన్నికలే దీనికి నిదర్శనమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. విశాఖపట్నం నగర...

సెమీస్ కు చేరిన సింధు

టోక్యో ఒలింపిక్స్ లో మహిళల  బ్యాడ్మింటన్ సింగిల్స్ లో తెలుగు తేజం, ఇండియన్ స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పి. వి. సింధు సెమీ ఫైనల్స్ కు చేరింది. క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో...

రాఘవేంద్రరావుకు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన పవన్

శతాధిక చిత్రాల దర్శకుడు రాఘవేంద్రరావు తొలిసారి కెమెరా మెందుకు వస్తున్నారు. శ్రీకాంత్ తనయుడు రోషన్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతోన్న ‘పెళ్లిసందదD’ చిత్రంలో దర్శకేంద్రుడు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఈ విషయాన్ని ఈరోజు...

గ్వాటెమాలలో భగ్గుమన్న నిరసనలు

గ్వాటెమాల దేశంలో ప్రజల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. దేశాధ్యక్షుడు అలెజాండ్రో గణమట్టేయ్, అటార్నీ జనరల్ మరియా పోర్రాస్ రాజీనామా చేయాలని రాజధాని గ్వాటెమాల సిటీ లో లక్షలమంది నిరసన తెలుపుతున్నారు. దేశంలో అవినీతి...

మహిళా పక్షపాతి జగన్ : రోజా

‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం ద్వారా సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాదాపు 4  లక్షల కోట్ల విలువైన ఆస్తులు పంపిణీ చేశారని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. దేశంలో మరెక్కడా...

పెగాసస్ పై విచారిస్తాం : సుప్రీం కోర్టు

పెగాసస్ అంశంపై విచారణ చేపడతామని సుప్రీంకోర్టు హామీ ఇచ్చింది. ఆగస్ట్ మొదటివారంలో విచారణ మొదలుపెడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. పెగాసస్ అంశంపై విచారణ కోరుతూ సీనియర్ జర్నలిస్టులు ఎన్....

యుపి ఎన్నికల కోసం కమలం కసరత్తు

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు కోసం బిజెపి పార్టీ  శ్రేణుల్ని సమాయాత్తం చేస్తోంది. ఢిల్లీలో రెండు రోజులుగా జరుగుతున్న పార్టీ అత్యున్నత సమావేశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో జరుగుతున్న సమావేశాల్లో...

సంక్రాంతికి వస్తున్న ‘రాధేశ్యామ్’

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న భారీ పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటలీ బ్యాక్...

Most Read