Thursday, April 18, 2024

Monthly Archives: August, 2021

నాగ శౌర్య, రీతువర్మ ‘వరుడు కావలెను’ టీజర్ విడుదల

యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక రీతు వర్మ జంటగా లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘....

దిగిపోయే కేసీఆర్ సర్కార్ కు పథకాలెక్కువ

‘‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. పడిపోయే టీఆర్ఎస్ ప్రభుత్వానికి పథకాలెక్కువ. 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలిస్తాం. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం. ’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి...

నిర్వాసితులకోసం పోరాటం : లోకేష్

పోలవరం నిర్వాసితులకు కనీసం ఇళ్లు కూడా నిర్మించి ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. జూన్ 2020 నాటికి 18 వేల ఇళ్లు, ...

ఆఫ్ఘన్ పరిణామాలపై ఉన్నత స్థాయి సమావేశం

ఆఫ్ఘనిస్తాన్లో క్షేత్ర స్థాయి పరిస్థితులు, తాజా రాజకీయ పరిణామాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఆఫ్ఘన్ లో తాలిబాన్ల విధానాలు, పంజ్ షిర్ లోయలో పరిణామాల్ని ఎప్పటికప్పుడు...

‘భానుమ‌తి రెడ్డి’ ఫ‌స్ట్ లుక్ విడుదల చేసిన ఎంపీ భరత్

బాలు, అప్స‌ర హీరో , హీరోయిన్లుగా స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో డైమండ్ హౌస్ బ్యాన‌ర్‌పై రామ్‌ప్ర‌సాద్ రెడ్డి వ‌ట్ర‌పు నిర్మిస్తోన్న చిత్రం ‘భానుమ‌తి రెడ్డి’. గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ప్రస్తుతం సినిమా...

‘మూడు’ కు కట్టుబడి ఉన్నాం: మేకపాటి

మూడు రాజధానులకు రాష్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకే మూడురాజధానులు ఏర్పాటు చేశామన్నారు. భారత రాజ్యాంగంలో...

కేంద్ర మంత్రితో టిడిపి ఎమ్మెల్యేల భేటి

వెలిగొండ ప్రాజెక్టుపై ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో  కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ని కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గెజిట్ లో...

కూన రవిపై ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం

తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈరోజు జరిగిన సమావేశానికి అయన హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది....

తాలిబాన్ తెర

ఈ బులెటిన్ను సమర్పిస్తున్నవారు తాలిబాన్లు అని ఆఫ్ఘనిస్థాన్ లో టీ వీ స్టూడియోల న్యూస్ రీడర్లు చెప్పాల్సిన పని లేదు. లైవ్ లో తెర మీద న్యూస్ రీడర్ వెనుక ముగ్గురు, నలుగురు...

గురుకులాలు, హాస్టళ్లను ఇప్పుడే తెరవద్దు

తెలంగాణ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనకు కచ్చితంగా హాజరుకావాలంటూ విద్యార్థులను బలవంతం చేయొద్దని ఆదేశించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై చర్యలు తీసుకోవద్దని.. ప్రత్యక్ష...

Most Read