Friday, April 19, 2024

Monthly Archives: August, 2021

పరభాషలతో మెలుగు

Telugu Language Day :  తెలుగుని రక్షించాలి తెలుగుని కాపాడాలి. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడాలి. ఏంటో ఇదంతా! మన కులం, మన మతం, మన వంశం, మన రక్తం.. మనకున్న అనేక ఫ్యూడల్ గర్వాలకు భాష కూడా తోడైందేమో అనిపిస్తుంది. ఒక వత్తు పలక్కపోతే, ఒక దీర్ఘం సరిగ్గా...

‘రాధే శ్యామ్’ కృష్ణాష్టమి పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే జంటగా నటిస్తున్న భారీ పిరియాడిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. ఈ చిత్రానికి ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు....

‘బుజ్జీ… ఇలారా’ లో మహమ్మద్ కయ్యుమ్ గా సునీల్

సునీల్, ధన్‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌ అనేది సినిమా ట్యాగ్‌లైన్‌. చాందిని అయ్యంగార్‌ హీరోయిన్‌గా న‌టిస్తుంది. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్...

ఉత్తరాంధ్రపై చర్చకు రండి: అచ్చెన్నాయుడు

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వైసీపీ నేతలను సవాల్ చేశారు. ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్వర్యంలో...

ఆమె- అతను- ఇంకొకామె

Family Counselling : Q.నా ఫ్రెండ్ కి పెళ్లయి ఏడేళ్లు. ముగ్గురు పిల్లలు. భర్త విదేశంలో ఉద్యోగం. అప్పుడప్పుడు వస్తాడు. అయితే అతనికి పెళ్ళికి ముందునుంచే ఒక అమ్మాయితో సంబంధం ఉంది. అతని తల్లిదండ్రులకు...

సంప్రదాయ భోజనం నిలిపేస్తాం: వైవి సుబ్బారెడ్డి

తిరుమలలో సంప్రదాయ భోజన విధానాన్ని తక్షణమే నిలిపివేస్తామని టిటిడి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  ప్రకటించారు.  గో ఆధారిత పదార్ధాలతో భక్తులకు సంప్రదాయ భోజనాన్ని అందించాలని అధికారులు ఒక మంచి ఉద్దేశంతోనే ఈ నిర్ణయం...

ఇండియాకు మరో మూడు పతకాలు

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియాకు నేడు నాలుగు పతకాలు లభించాయి. ఎయిర్ రైఫిల్ విభాగంలో అవని లేఖరా స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. జావెలిన్ త్రో లో ఒక రజతం,...

అందాల చందమామ…జమున

తెలుగు తెరపై అందానికీ .. అందమైన అభినయానికి చిరునామా జమున. అలనాటి కథానాయికలలో నాజూకుదనానికి నమూనా జమున .. నవరస నటనాపటిమకు ఆనవాలు జమున. అప్పట్లో ఆమె కుర్రాళ్ల కలల రాణి .. ఊహల్లో ఉపవాసాలు చేయించిన ఆరాధ్య...

పారాలింపిక్స్: స్వర్ణం గెల్చిన అవని

టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ లో ఇండియాకు స్వర్ణపతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్.హెచ్.1 విభాగంలో మన దేశానికి చెందిన అవని లేఖరా స్వర్ణపతకం సాదించింది. పారాలింపిక్స్ లో...

ఒకే గర్భాలయంలో ముగ్గురు అవతార మూర్తులు! 

Burugadda Temple - Sri Adivaraha Lakshmi Narasimha Venu Gopala Swamy Temple : సాధారణంగా ఏ క్షేత్రంలో నైనా ఒక గర్భాలయంలో ఒకే ప్రధానమైన దైవం ఉంటుంది. ఇక ఇతర దేవతా...

Most Read