Friday, March 29, 2024

Monthly Archives: November, 2021

తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం

Trs Parliamentary Party Meeting : ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న రేపు(ఆదివారం ) ఉద‌యం 11 గంట‌ల‌కు ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ పార్ల‌మెంట‌రీ పార్టీ స‌మావేశం జరగనుంది. ఈ స‌మావేశానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన...

జూనియర్ హాకీ క్వార్టర్స్ కు ఇండియా

India into Quarters: పురుషుల హాకీ జూనియర్ వరల్డ్ కప్ లో ఇండియా క్వార్టర్స్ కు చేరుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో పోలాండ్ పై 8-2 తేడాతో విజయం సాధింఛి తర్వాతి రౌండ్లోకి...

సీతారామ శాస్త్రికి అస్వస్థత

Sirivennela: సుప్రసిద్ధ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి  అనారోగ్యంతో హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రెండ్రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన్ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో...

సంపూర్ణ గహ హక్కు పేదలకు వరం:  ధర్మాన

Jagananna Gruha Hakku Pathakam: ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టా పొందిన గృహ లబ్ధిదారులకు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వరం లాంటిదని డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. పథకంలో ప్రయోజనాలపై...

చిత్తూరు జిల్లాలో కేంద్ర బృందం టూర్

Central Team Visit: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన నష్టాన్ని క్షేత్ర స్థాయి లో పరిశీలిస్తున్న కేంద్ర బృందం వరుసగా రెండోరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించింది. శనివారం గంగవరం మండలం, మామడుగు గ్రామంలో...

ఆయిల్ ఫాం సాగుతో లాభాలు

యాసంగి వరిపై మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ విధానాలతో ప్రత్యామ్నాయ పంటల వైపు సగటు రైతు దృష్టి సారించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ...

నేపాల్ మాజీ ప్రధాని మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు

నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపి శర్మ ఒలి మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఇండియా ఆధీనంలో ఉన్న కాలాపానీ, లిపులేఖ్, లిమ్పియదుర ప్రాంతాలను తిరిగి తీసుకుంటామని ప్రకటించారు....

తొలి ఇన్నింగ్స్ లో ఇండియా ఆధిక్యం

India 49 runs lead: న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 49 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.  ఇండియా బౌలర్లు అక్షర పటేల్-5, రవిచంద్రన్ అశ్విన్-3 వికెట్లతో రాణించడంతో...

ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై ప్రధానమంత్రి సమీక్ష

Prime Ministers Review On The Omicron Variant : ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న...

షో చేయాల్సిన అవసరం లేదు: బొత్స

Botsa Review: ఫోటోలకు ఫోజులిస్తూ, జూమ్ మీటింగ్ లు పెట్టుకొని షో చేయాల్సిన అవసరం సిఎం జగన్ కు లేదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి, అనంతపురం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి...

Most Read