Awards: దర్శక దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు పంచమ వర్ధంతిని పురస్కరించుకుని... ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు నిర్మాతల మండలి ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన విగ్రహానికి పుష్పమాల సమర్పించి...
Stringent Efforts: రైల్వే స్టేషన్లు, పరిసర ప్రాంతాల్లో మహిళలు, బాలికల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టామని దక్షిణ మధ్య రైల్వే పోలీసు శాఖ రాష్ట్ర మహిళా కమిషన్ కు నివేదికలో స్పష్టం చేసింది. ...
Language Problem: మూడేళ్ళ పాలనలో సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమంలో కొత్త ఒరవడి సృష్టించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే శ్రీ గడికోట శ్రీకాంత్ రెడ్డి...
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ BR.అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల ఆభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి...
రాజ్యసభ సభ్యుడిగా ఈ రోజు వద్దిరాజు రవి చంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. వద్దిరాజు తో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మంత్రి...
భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ పై బెంగళూరులో దాడి జరిగింది. రైతు సంబంధిత అంశాలపై ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా కొందరు వ్యక్తులు ఇంకుతో దాడి చేశారు....
నేపాల్లోని ముస్తాంగ్ జిల్లాలోని పర్వత ప్రాంతాల్లో ఆదివారం కూలిపోయిన విమాన ప్రమాదంలో ప్రయాణికులంతా మరణించారు. నలుగురు భారతీయులు సహా 22 మందితో కూలిపోయిన తారా ఎయిర్లైన్స్ విమానం శిథిలాల నుంచి 14 మృతదేహాలను...
ఇండియాలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదువుతున్నాయి. దేశంలో కొత్తగా 2,706 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి కొత్తగా 25 మంది మరణించారు. కరోనా నుంచి 2,070 మంది కోలుకున్నారు. దేశంలో 17,698...
Who's that: సూపర్ స్టార్ మహష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందనుందని గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కరోనా టైమ్...
హైదరాబాద్ హుస్సేన్సాగర్ తీరాన నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మృతివనం పనులు తుది దశకు చేరుకొన్నాయి. స్మృతివనంలో అత్యంత కీలకమైన జ్వలించే దీపం నిర్మాణంతో మొత్తం పనులు పూర్తవుతాయి. ఇప్పటికే పూర్తయిన ప్రమిదకు ఫినిషింగ్తో...