Friday, March 29, 2024

Monthly Archives: June, 2022

సమగ్ర సర్వేతో అందరికీ మేలు: సిఎం జగన్

Survey Results: రాష్ట్రంలో వందేళ్ళ తరువాత జరుగుతోన్న సమగ్ర భూ సర్వే పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సర్వే...

బాల‌య్య‌, అనిల్ రావిపూడి మూవీలో ట్విస్ట్

Lady Villian: నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ‌, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రానుంద‌ని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల అనిల్...

మోడీ, షా పర్యటనలు ఎందుకు -మంత్రి హరీష్

Single Project  : 70 ఏళ్లలో గత ప్రభుత్వాలు 3 కాలేజీలు ఏర్పాటు చేస్తే, సీఎం కేసీఆర్ 7 ఏళ్ళలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు....

జూన్ 30 నుంచి గోల్కొండ బోనాలు

Golkonda Bonalu 2022 :గోల్కొండ ఆషాఢ మాసం బోనాలు ఈ నెల 30న ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్ లో బోనాల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ , ఇంద్రకరణ్ రెడ్డి,...

జగన్ అమలు చేసేవి మా పథకాలే: నడ్డా

Show our Shakti: కేంద్ర ప్రభుత్వ పథకాలను సిఎం జగన్ తన సొంత పథకాలుగా చెప్పుకుంటున్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆయుష్మాన్...

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి ఓకేసారి మూడు పండ‌గ‌లు.

Three Gifts: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రం భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది కానీ.. అంచ‌నాల‌ను ఏమాత్రం అందుకోలేక‌పోయింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డింది. దీంతో డీలాప‌డ్డ...

ఢిల్లీకి గ్రేటర్ బిజెపి కార్పొరేటర్ లు

తెలంగాణలో బలపడటమే టార్గెట్‌గా బీజేపీ జాతీయ నాయకత్వం పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీతో కమలం కార్పొరేటర్లు సమావేశం కానున్నారు....

తెలంగాణకు వాతావరణ సూచన

Telangana Weather Forecast : తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వాతావరణ విశ్లేషణ Meteorological Analysis...

విద్యార్ధులు నష్టపోకుండా చర్యలు: బొత్స

SSC Results: రాష్ట్రంలో జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణతా శాతం నమోదైంది. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు పరీక్షా ఫలితాలను విడుదల చేశారు....

త్వరలోనే 57 ఏళ్ల వారికి పెన్షన్లు – మంత్రి ఎర్రబెల్లి

కాంగ్రెస్ బీజేపీ లు చెత్త పార్టీలని, వాళ్ళ వల్లే పెట్రో డీజిల్, నిత్యావసర ధరలు పెరిగాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. వాళ్ళ వళ్ళ ప్రజలకు ఏనాడూ మేలు జరగలేదని వాళ్ళే...

Most Read