ఇబ్రహీం పట్నం లో 34 మంది కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోగా.. 34 మందికి ఒక గంటలో ఆపరేషన్ చేశారని టిపీసీసీ అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఈ...
గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి...
రంగారెడ్డి జిల్లా ఇబ్రహింపట్నంలో కు.నీ ఆపరేషన్లు చేసుకున్న వారిని ముందస్తు ఆరోగ్య చర్యల్లో భాగంగా నిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్న వారిని ఈ రోజు హైదరాబాద్ నిమ్స్ ...
ఒక రాష్ట్రం కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్ గా నిలిపిన కేసీఆర్ గారు ఒకే ఒక్కడిగా చరిత్రలో నిలిచిపోతారని బిహార్ ముఖ్యమంత్రి నితీష్...
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో 'SSMB28' అనే భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో...
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శ్రీశైలం శ్రీ భ్రమరాంభ మల్లిఖార్జున స్వామి వార్లను నేడు రెండోరోజు కూడా దర్శించుకున్నారు. రెండ్రోజుల పర్యటన కోసం కుటుంబ సమేతంగా శ్రీశైలం...
వినాయక చవితి సందర్భంగా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారికి రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ...
కొద్దిసేపటి క్రితం పాట్నా చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ... జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. సీఎం కేసీఆర్ కు ఘనస్వాగతం పలికిన బీహార్...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు....