దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా 'హరిహర వీర మల్లు' అనే చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. మొదటిసారి పవన్ పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో నటిస్తున్నారు. తన అభిమానులకు...
బ్యాడ్మింటన్ వియత్నాం ఓపెన్ -2022, మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత ఆటగాళ్ళు సిక్కీ రెడ్డి – రోహన్ కపూర్ సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. మలేషియా జంట చాన్ పెంగ్ సూన్- చ్యే...
గుజరాత్ లో జరుగుతోన్న నేషనల్ గేమ్స్ లో మణిపూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ 49 కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. ఒలింపిక్ సిల్వర్ తో పాటు,...
చిన్నారులను విద్య వైపు ప్రోత్సహించే దిశగానే వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీతోఫా పథకాలకు వధూవరులు ఇద్దరికీ కచ్చితంగా పదోతరగతి పాసై ఉండాలన్న నిబంధన తీసుకువస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
ఏటా 3200 కోట్ల రూపాయల వరకూ ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, 108, 104 సేవలపై ఖర్చు చేస్తున్నామని, ప్రజారోగ్యంపై తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
వచ్చే ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్ధిగా తాను పోటీ చేస్తున్నట్లు వచ్చిన వార్తలను సినీ హీరో అక్కినేని నాగార్జున ఖండించారు. అలంటి వార్తలను తాను పట్టించుకోనని, అయినా ఎన్నికలు వచ్చిన...
మహబూబ్నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాల్లో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. మోకాలు లోతు నీళ్లలో దిగి ప్రజల...
రాష్ట్రంలోని విపక్షాలు ఒక ముఠాలాగా ఏర్పడి, పథకం ప్రకారం జగన్ పై విమర్శలు చేస్తున్నారని.. ఆ అజెండాకు అనుగుణంగా తెలంగాణా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల...
పులివెందులలో సైతం సిఎం జగన్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని, ఆయనకు 51 శాతం మంది మాత్రమే మద్దతు పలికినట్లు పీకే టీమ్ సర్వేలో వెల్లడయ్యిందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ సంచలన...
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సీఎం కేసీఆర్ ఆయన సతీమణి శోభ ఈ రోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ...