Wednesday, April 17, 2024

Monthly Archives: November, 2022

రాష్ట్రంలో దండిగా వరి దిగుబడి – మంత్రి హరీష్ రావు

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందించడం వలన, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం వలన అధిక పంట ఉత్పత్తి సాధ్యమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో యాసంగి పంట అంటే వెనుక...

ర‌ష్యా కేఫ్‌లో అగ్నిప్ర‌మాదం.. 15 మంది మృతి

ర‌ష్యా కేఫ్‌లో జ‌రిగిన అగ్నిప్ర‌మాదంలో 15 మంది మృతి చెందారు. కోస్ట్రోమా న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ప్రాథ‌మిక స‌మాచారం ప్ర‌కారం 15 మంది మృతిచెందిన‌ట్లు స్థానిక గ‌వ‌ర్న‌ర్ సెర్గీ సిట్నికోవా తెలిపారు....

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది మోదీనే : మంత్రి ఎర్ర‌బెల్లి

రైతాంగాన్ని మోసం చేస్తున్న‌ది ప్ర‌ధాని న‌రేంద్ర మోదీనే అని రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మండిప‌డ్డారు. రైతులు లాభ పడాలనే ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకు వెళ్తున్నార‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు....

బాబుకు ఆ హక్కు ఉందా? జోగి ప్రశ్న

ఇడుపులపాయలో  హైవే వేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. బాబు, పవన్ కళ్యాణ్ లు ఎన్ని ప్రయత్నాలు చేసినా...

చీరాలలో వెంకయ్య పర్యటన

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చీరాలలో పర్యటించారు. వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణ మూర్తి, చీరాల...

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్టు

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ఎడ్విన్ ను గోవాలో అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ కేసులో కింగ్ పిన్ గా ఉన్న ఎడ్విన్. మూడు నెలల క్రితం నారాయణ బోర్కర్ ను అరెస్టు...

గుజరాత్‌ మోర్బీ వంతెన మరమ్మతుల్లో అక్రమాలు

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగల వంతెన మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బ్రిడ్జి ఆధునీకరణకు ప్రభుత్వం రూ.2...

ఇడుపులపాయలో హైవే వేస్తాం: పవన్

ప్రభుత్వ గూండాయిజానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాతుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో కూల్చివేతలను నిరసిస్తూ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ వాహనాన్ని...

అల్లువారి అబ్బాయికి ఈ సారి హిట్ పడినట్టే!

అల్లు శిరీష్ హీరోగా 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రూపొందింది. గీతా ఆర్ట్స్ వారు సమర్పించిన ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. శిరీశ్ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించిన ఈ సినిమాకి అచ్చు రాజమణి సంగీతాన్ని సమకూర్చాడు....

ఖుషి రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన విజయ్

విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పూరి దర్శకత్వంలో రూపొందిన మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దీంతో నెక్ట్స్ మూవీస్ విషయంలో విజయ్ దేవరకొండ చాలా కేర్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం...

Most Read