టి20పురుషుల వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ జట్టు సెమీస్ కు దాదాపు చేరుకుంది. ఆసీస్, ఇంగ్లాండ్ జట్లు అద్భుతాలతో గెలిస్తే తప్ప న్యూజిలాండ్ రేసులో నిలబడినట్లే. నేడు జరిగిన మ్యాచ్ లో ఐర్లాండ్...
రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అన్ని వర్గాలనూ మోసం...
రాష్ట్రంలో ఈ వానాకాలం కోటీ యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో.. యాబై లక్షలు ఇతర అవసరాలకు తీసుకోగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో ప్రక్రియ ప్రారంభించామని సివిల్ సప్లైశాఖ...
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు నవంబర్ 4 న ఒక రోజు విరామం ప్రకటించారు. నవంబర్ 5 న తెలంగాణలోని మెదక్ నుండి మళ్లీ యాత్ర ప్రారంభిస్తాము" అని భారత్ జోడో...
హైదరాబాద్ ప్రగతి భవన్ లో గురువారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ వ్యవహారం సోషల్ మీడియా లో రచ్చ అవుతోంది. సిఎం కెసిఆర్ దళిత మంత్రిని అవమానపరిచారని... దానికి సంబంధించిన వీడియో నెట్...
భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది. దీనితో భోగాపురం గ్రీన్...
జర్మనీలో జరుగుతోన్న హైలో ఓపెన్-2022లో భారత ఆటగాళ్ళు కిడాంబి శ్రీకాంత్, మాల్విక బన్సోద్ లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. వీరితోపాటు మహిళల డబుల్స్ లో త్రెసా జాలీ-గాయత్రి గోపీచంద్; పురుషుల డబుల్స్...
విజయ్ హీరోగా టాలీవుడ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం 'వరిసు'. ఈ చిత్రాన్ని తెలుగులో 'వారసుడు' అనే టైటిల్ తో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దిల్ రాజు ఈ...
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ...
అల్లు శిరీష్ గౌరవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. అయితే.. నటుడుగా శిరీష్ తొలి సినిమాతో ఫరవాలేదు అనిపించాడు. ఆతర్వాత 'కొత్త జంట', 'శ్రీరస్తు...