Thursday, March 28, 2024

Monthly Archives: November, 2022

విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసిన రవితేజ

మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగానిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఆర్‌ టి టీమ్‌ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌ ల పై రూపొందుతున్న ఈ చిత్రానికి చెల్లా...

నన్ను కొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘మిలి’: జాన్వీ

అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిలి’. మాతుకుట్టి గ్జేవియర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. నవంబర్...

పఠాన్ సినిమా కాదు.. అదొక ఎమోషన్ – సిద్దార్థ్ ఆనంద్

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బర్త్ డే (నవంబర్ 2) సందర్భంగా 'పఠాన్' టీజర్‌ను విడుదల చేశారు. ఏస్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్...

అయ్యన్న అరెస్టుపై బాబు ఆగ్రహం

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అరెస్టును టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు.  విషయం తెలిసిన వెంటనే ఆయన అయ్యన్న భార్య పద్మావతికి ఫోన్ చేసి మాట్లాడారు.పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని...

అయ్యన్న పాత్రుడి అరెస్ట్

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసిన పోలీసులు గత అర్ధరాత్రి దాటిన తరువాత...

ధరణికి రెండేళ్ళు… 26 లక్షలకు పైగా లావాదేవీలు

దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ప్రారంభించిన ధరణి పోర్టల్‌ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమై బుధవారానికి (నవంబర్ 2వ తేదీ)కి విజయవంతంగా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ధరణి అనేది రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు...

తెలంగాణలో అగ్గి పెట్టేందుకు బిజెపి కుట్ర – కేటిఆర్

హింస‌కే పాల్ప‌డుతామ‌నే సిద్ధాంతం మీది.. దాన్ని తిప్పికొట్టే శ‌క్తి, స‌త్తా మాకు ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కానీ మ‌ధ్య‌లో నలిగిపోయేది సామాన్యులన్నారు. భౌతికాదాడులు సరికాదు. హింస దేనికి ప‌రిష్కారం కాదన్నారు. ...

ప్రజల మద్దతు తప్పకుండా ఉంటుంది: జగన్ ధీమా

రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో గణనీయమైన మార్పు కనబడుతోందని, ఇలాంటి మార్పు గతంలో ఎప్పుడూ జరగలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని దాదాపు 92...

ప్రభుత్వరంగ సంస్థలు ప్రజల సొత్తు – రాహుల్ గాంధి

ప్రతీ రాష్ట్రంలో భారత్ జోడో యాత్రపై ప్రజలు తమ అభిమానాన్ని చూపుతున్నారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. 25కి.మీ నడిచినా మాలో ఎవరికి అలసట రావటం లేదన్నారు. ఎందుకంటే ప్రజల ప్రేమాభిమానాలు మాకు...

నా హత్యకు కుట్ర జరుగుతోంది – ఈటెల రాజేందర్

తనపై హత్యకు కుట్ర జరుగుతుంది. పక్కా స్కెచ్ ప్రకారమే మునుగోడులో దాడి జరిగింది. ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. ముఖ్యమంత్రి...

Most Read