రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితులైన సినీ నటుడు అలీ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు,. తనకు పదవి ఇచ్చినదుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు...
ఇండియాను వరుణదేవుడు కరుణించాడు. అడిలైడ్ ఓవల్ మైదానంలో చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన నేటి మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో బంగ్లాదేశ్ పై ఇండియా విజయం సాధించి సెమీస్...
Self-Realization: తప్పు చేయడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. కానీ...చేసిన తప్పొప్పుకోవడానికి మాత్రం చాలా ధైర్యం ఉండాలేమో! నేర విచారణలో పోలీసులు అవలంబించే మానవాతీత విద్యలన్నీ తప్పును ఒప్పుకోవడానికి చేసేవే. వాదనల తరువాత న్యాయాన్యాయ...
ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, వైఎస్సార్సీపీ నేత చల్లా భగీరథరెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న...
అనంతపురం జిల్లాలో ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం బొమ్మనహళ్ మండలం దర్గా హోన్నూర్ గ్రామంలో కూలి పనులు చేసుకుంటున్నటువారిపై కరెంటు తీగలు పడి ఆరుగురు మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా...
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన పూర్తిగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్న కార్యక్రమమేనని, దీనికి పార్టీలతో సంబంధం లేదని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు....
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్ర ప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈనెల 11న సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక విమానంలో ఆయన విశాఖపట్నం చేరుకోనున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...
రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఏం చేశారు కేసీఆర్...రాష్టం మీద నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెలంగాణలో ప్రతి కుటుంబం మీద...
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏపీ ఎస్పీఎఫ్) పై రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. హోం శాఖతో పాటు SPF ఉన్నతాధికారులు దీనిలో పాల్గొన్నారు. ప్రభుత్వరంగ...