Thursday, April 18, 2024

Monthly Archives: December, 2022

పశ్చిమ బెంగాల్లో వందేభారత్ రైలు ప్రారంభం

హౌరా – న్యూ జల్పాయిగురి మధ్య వందేభారత్ రైలు ఈ రోజు ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోడి వర్చ్యువల్ విధానంలో గుజరాత్ నుంచి జెండా ఉపి ప్రారంభించారు. వారానికి ఆరు రోజులు రెండు నగరాల...

హిందూపురం, కర్నూలులో అమిత్ షా సభలు

జనవరి 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటిస్తారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. కర్నూలు, హిందూపురం పార్లమెంట్ స్థానాల్లో జరిగే బహిరంగ...

ఫొటో షూట్ కోసం 8మంది బలి : సిఎం జగన్

రాష్ట్రానికి చంద్రబాబు ఖర్మ పట్టిందని.... ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసం, జనం బాగా రాకపోయినా...వచ్చారని చూపించడం కోసం ఎనిమిది మందిని చంపేశారంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని రాష్ట్ర...

‘ధమాకా’ హిట్ లో ఫస్టు క్రెడిట్ ఆయనదే: రవితేజ

రవితేజ - శ్రీలీల జంటగా 'ధమాకా' సినిమా రూపొందింది. మాస్ కంటెంట్ ఉన్న కథలను తెరకెక్కించడంలో తనకంటూ  ఒక ప్రత్యేకత ఉన్న నక్కిన త్రినాథరావు ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. పీపుల్ మీడియా బ్యానర్ పై...

మిడ్ వైఫ‌రీలో దిక్సూచి తెలంగాణ – యునిసెఫ్

తెలంగాణ ప్ర‌భుత్వంపై యునిసెఫ్(United Nations International Children's Emergency Fund) ఇండియా ప్ర‌శంస‌లు కురిపించింది. మాతా శిశువుల సంర‌క్ష‌ణ కోసం తెలంగాణ స‌ర్కార్ చేస్తున్న కృషి అద్భుత‌మ‌ని కొనియాడింది. సుర‌క్షిత డెలివ‌రీల కోసం...

పిటిఐ ఎంపిల రాజీనామాల తిరస్కరణ

పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీల ఎంపిల మూకుమ్మడి రాజీనామాలను జాతీయ అసెంబ్లీ స్పీకర్ రజ పర్వేజ్ అష్రఫ్ తిరస్కరించారు. రాజీనామాలపై స్పందించిన స్పీకర్ రజ పర్వేజ్...పిటిఐ...

డీజీపీ ఎంపికలో ప్రభుత్వం ముందు జాగ్రత్త

రాష్ట్రంలో ఆరుగురు ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. తెలంగాణ డీజీపీగా అంజనీకుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌కు సీఐడీ డీజీగా బాధ్యతలు అప్పగించారు....

Rishabh Panth:  రోడ్డు ప్రమాదం – రిషభ్ పంత్ కు తీవ్ర గాయాలు

టీమిండియా క్రికెట్ ఆటగాడు రిషభ్ పంత్  ఛత్తీస్ గఢ్ లోని రూర్కే లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా  గాయపడ్డారు.  పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు డివైడర్ కు బలంగా ఢీ...

గ్రూప్ -2లో 783 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. నియామకాల ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం....

గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలి: సీపీఐ

గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ లుగా పని చేస్తున్నారని.. గవర్నర్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. గవర్నర్...

Most Read