కెనడాలోని బ్రాంప్టన్లోని హిందూ ఆలయంపై భారత్కు వ్యతిరేకంగా గ్రాఫిటీ(గోడ రాతలు) వేశారు. దీంతో అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందిరం గోడలపై ఉన్న హిందూ దేవుళ్ళ బొమ్మలపై రంగులు పులిమారు. ఖలిస్తానీ...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం చేశారు. పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న...
విశాఖపట్నం అతి త్వరలో పాలనా రాజధాని కాబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. రాజధాని కాబోతున్న విశాఖకు అందరినీ ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. తాను కూడా త్వరలో విశాఖకు షిఫ్ట్...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి తనకు ఇవ్వాలని కోటంరెడ్డి సోదరుడు...
తన ఫోన్ ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు తన వద్ద ఉన్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. సాక్ష్యాలు బైట పెడితే ఇద్దరి ఐపీఎస్ అధికారుల ఉద్యోగాలు ఊడిపోతాయని,...
ప్రపంచ ఆర్థిక వృద్ధి వచ్చే వార్షిక ఏడాది మరింత బలహీనంగా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) అంచనా వేసింది. ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్ మంగళవారం వరల్డ్ ఎకనామిక్...
పోడు భూములకు ఫిబ్రవరి మాసంలో పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినందున, దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసి సిద్ధంగా ఉంచుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇప్పటికే వందశాతం...
మేఘ ఆకాశ్ .. అందమైన నవ్వు .. ఆకర్షణీయమైన రూపం ఉన్న కథానాయిక. తమిళనాడుకి చెందిన ఈ బ్యూటీ తెలుగు సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టింది. నితిన్ జోడీగా 'లై' సినిమాతో...
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన కంటి వెలుగు కార్యక్రంలో భాగంగా ఇప్పటి వరకు 507, గ్రామ పంచాయితీలు, 205 మున్సిపల్ వార్డుల్లో కంటివెలుగు శిబిరాలు పూర్తి చేసి 12.29 లక్షల మందికి...
విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న సినిమా 'ఖుషి'. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రాన్ని...