ర్యాగింగ్ విషయంలో రాష్ట్రంలోని అన్ని మెడికల్ కళాశాలలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పష్టం చేశారు. ఇటీవల వరంగల్ ఎంజిఎం కాలేజీలో మెడికో ఆత్మహ్యత ఘటన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ […]
Month: February 2023
RSA Vs. WI: సౌతాఫ్రికా 314/8
వెస్టిండీస్ తో మొదలైన మొదటి టెస్టులో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు డీన్ ఎల్గర్- ఏడెన్ మార్ క్రమ్ లు తొలి వికెట్ కు 141 […]
వ్యవసాయ శాఖకు సిఎం అభినందన
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ది సంస్ధ (ఏపీ సీడ్స్) ను జాతీయ స్ధాయిలో మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ, […]
దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్: లోకేష్ హామీ
తిరుమల సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల్లో బట్టలు ఉతికే రజకులకు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్టులు ఇస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. […]
Badminton Championships: మహిళల డబుల్స్ విజేతలు గాయత్రి-జాలీ
బ్యాడ్మింటన్ జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో మహిళల డబుల్స్ విభాగంలో గాయత్రి గోపీ చంద్-త్రెసా జాలీ లు గెలుపొందారు. నేడు జరిగిన ఫైనల్లో కావ్య గుప్తా- దీప్ శిఖా సింగ్ లపై 21-9;21-10 తేడాతో […]
అజయ్ భూపతి ‘మంగళవారం’ టైటిల్ & కాన్సెప్ట్ పోస్టర్ విడుదల
‘ఆర్ఎక్స్ 100’తో తెలుగులో కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన దర్శకుడు అజయ్ భూపతి. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మంగళవారం’. ముద్ర మీడియా వర్క్స్ పతాకం పై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ […]
సమంతకు గాయాలు: అభిమానుల ఆందోళన
హీరోయిన్ సమంతకు కష్ట కాలం నడుస్తున్నట్లుంది. మాయో సైటిస్ వ్యాధితో బాధపడుతూ ఇప్పుడిప్పుడే కోలుకొని తిరిగి షూటింగ్ లకు హాజరవుతున్నారు. తాజాగా ఓ షూటింగ్ లో ఆమె చేతులకు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె […]
ఎన్నెన్నో ప్రత్యేకతల అనంతపురము
The History of Anantha: రెండున్నర ఎకరాలకు మించి విస్తరించిన తిమ్మమ్మ మర్రిమాను ఉన్నా…కనుచూపుమేర పచ్చదనం కనిపించదు. చోళసముద్రం, నాగసముద్రం, రాయలచెరువు… ఊర్ల పేర్లలో చెరువులు, సముద్రాలకు కొదవలేకపోయినా… అక్కడ నీళ్లు పారేది మాత్రం […]
బైంసా RSS మార్చ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
నిర్మల్ జిల్లా బైంసాలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) మార్చ్ కు హైకోర్టు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ర్యాలీ నిర్వహించాలని ఆదేశించింది. 500 మంది […]
కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజలకు శాపం – కోదండరాం
మిలియన్ మార్చ్ స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలంగాణ బచావో సదస్సు నిర్వహిస్తున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం వెల్లడించారు. కేసీఅర్ చావు నోట్లో తలపెట్టి, అటుకులు బుక్కి తెలంగాణ తెచ్చినట్లు చెప్పుకుంటున్నారని, కేసీఆర్ ఒక్కరి వల్ల […]