పూరి జగన్నాథ్.. హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'లైగర్'. ఈ సినిమా కోసం విజయ్ సిక్స్ ప్యాక్ చేశాడు. చాలా కష్టపడ్డాడు. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి దేశమంతా తిరిగి...
నిజాం రాచరిక ఆలోచనలతో సిఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కొన్ని టీవీ ఛానల్స్ ను ఆహ్వానించకపోవడం.. అడ్డుకోవడం.. కొంతమందిపై నిషేధం విధించడం...
పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి వినోదయ సీతమ్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ క్రేజీ మూవీకి త్రివిక్రమ్...
'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న మరో మాస్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రీ మూవీ మేకర్స్ పతాకం పై నవీన్...
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తీసుకురావడానికి సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ముగిసింది. ఈనెల 24న హనుమకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం...
అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం 'ఏజెంట్'. అఖిల్ నటించిన మూవీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. తక్కువ టైమ్...
డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం లోని సీఎం సమావేశ మందిరంలో సోమవారం (01.05.2023) మధ్యాహ్నం 12 గంటలకు పాలమూరు ఎత్తిపోతల పథకం మీద సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి...
నూతనంగా నిర్మించిన డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని రెండో అంతస్తులోని తన చాంబర్ లో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్...
ఐపీఎల్ లో మరో ఆసక్తికర మ్యాచ్ నేడు జరిగింది. రాజస్థాన్ రాయల్స్ పై6 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. రాజస్థాన్ ఇచ్చిన 213 పరుగుల విజయ లక్ష్యం కోసం...
నూతన సచివాలయం తన ఛాంబర్ లో ఆసీనులైన సందర్భంగా....ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతకాలు చేసిన ఫైల్లు...వివరాలు :
1. దళితబంధు పథకం 2023-24 సంవత్సరంలో అమలుకు సంబంధించిన ఫైలు మీద ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...