Thursday, April 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మోసపు వాగ్ధానాలు ఇవ్వను: సిఎం జగన్

సామాన్య ప్రజలు చేసే గుండె చప్పుడు సిద్ధం అని, 58 నెలలుగా విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతూ సాగిన పాలన ఈ సిద్ధం అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టంచేశారు....

జగన్ పాలనలో పంచదార కూడా చేదు: బాబు

వైఎస్ జగన్ పాలనలో పంచదార కూడా చేదుగా తయారైందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ప్రజల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, ఆదాయం మాత్రం పెరగలేదని విమర్శించారు. ఈ అసమర్ధ ప్రభుతం వల్లే...

మరో ఇద్దరు ఐపీఎస్ లపై ఎన్నికల సంఘం చర్యలు

అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులతో మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. నిఘా విభాగం చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రానా టాటా...

ఈ ఎన్నికలు ఎంతో కీలకం: పవన్

రాష్ట్రంలో కూటమి ఘనవిజయం సాధించబోతోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం మూడు పార్టీలూ త్యాగాలు చేశాయని, తాము కూడా ఐదేళ్లుగా క్షేత్ర స్థాయిలో...

విశాఖ డెస్టినీ అఫ్ ఏపీ : సిఎం జగన్

విశాఖపట్నం అతి త్వరలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సిటీ ఆఫ్ డెస్టినీ అవుతుందని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడినుంచే పరిపాలన చేయడం మొదలు...

రాజంపేటలో రాజుకున్న వేడి

వారిద్దరిదీ దశాబ్దాల వైరం..... ఒకే పార్టీలో ఉన్నా ఉప్పూ నిప్పూగానే మెలిగేవారు. 2014 నుంచి వారు వేర్వేరు దారుల్లోకి  వెళ్ళారు. ఇప్పుడు ఆ ఇద్దరూ మరోసారి రాజకీయ ప్రత్యర్థులుగా మారి సవాళ్లు ప్రతి...

పిఠాపురం నుంచి పవన్ తప్పుకుంటారేమో..!

పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతటా ప్రచారం చేయాలి కాబట్టి, చివరకు పిఠాపురంలో కూడా ఆయన తప్పుకొని మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నుంచి పోటీ చేయిస్తారేమోనని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం...

పవన్ కు చికిత్స చేయించండి: చిరంజీవికి గ్రంధి సలహా

పవన్ కళ్యాణ్ కు తగిన చికిత్స చేయించాలని ఆయన సోదరుడు, హీరో చిరంజీవికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సూచించారు. నిన్న భీమవరం ఎన్నికల సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై శ్రీనివాస్ తీవ్రంగా ప్రతిస్పందించారు....

మేనిఫెస్టోపై జగన్ మంతనాలు

వైఎస్సార్సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తుది మెరుగులు దిద్దుతున్నారు. వారంరోజుల్లోపు మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం...

మా అన్నయ్య జోలికొస్తే ఊరుకోను: పవన్ కళ్యాణ్

చిరంజీవి జోలికి రావొద్దని, ఆయన గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నరసాపురంలో జరిగిన వారాహి యాత్రలో ప్రసంగించిన పవన్... ప్రభుత్వ సలహాదారు సజ్జల...

Most Read