Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

సీడ్స్ కంపెనీ మూసివేత : మంత్రి అమర్నాథ్

సీడ్స్ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణినిస్తోందని, , ప్రమాదానికి గల కారణాలు తెలిసేంతవరకూ  కంపెనీని మూసి వేయాల్సిందిగా సిఎం జగన్ ఆదేశించారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. అచ్యుతాపురం...

విలీనంపై క్షేత్రస్థాయి పర్యటన: బొత్స

పాఠశాలల విలీనంపై ప్రజలకు వాస్తవాలు చెప్పడానికి క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా పర్యటిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. స్కూళ్ళ విలీనంపై అందరు ఎమ్మెల్యేలకు లేఖలు రాశామని, వారినుంచి 400...

నేడు జగనన్న తోడు

నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి 10 వేల రూపాయల వరకూ వడ్డీ లేని రుణాన్ని అందించే జగనన్న తోడు కార్యక్రమాన్ని నేడు ప్రభుత్వం అమలు చేయనుంది. పూర్తి...

సిఎం జగన్ తో టెక్‌ మహీంద్ర ఎండీ భేటీ

టెక్‌ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ. గుర్నాని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో జగన్‌ను కలిసి...

మండల స్థాయిలో ట్రైబ్యునళ్ళు: సిఎం

భూ వివాదాల పరిష్కారం కోసం మండల స్థాయిలోకూడా శాశ్వత ప్రాతిపదికన ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  రాష్ట్రంలో  వైయస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు...

పింగళి వెంకయ్యకు సిఎం నివాళి

భారత జాతీయ పతాక రూపశిల్పి, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు జ్ఞానంగా నివాళులర్పించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా...

పాఠశాలల్లో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు

ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా విద్యార్థుల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని నింపేం దుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేసింది  నేటి (ఆగస్ట్ 1) నుంచి 15 వరకు  పాఠశాలల్లో ప్రత్యేక...

రేపు ఉమా మహేశ్వరి అంత్యక్రియలు

ఎన్టీఆర్ కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు రేపు హైదరాబాద్ మహాప్రస్థానంలో జరగనున్నాయి. ఆమె మొదటి కుమార్తె విశాల అమెరికా నుంచి ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె  ఉమా మహేశ్వరి నిన్న...

గృహనిర్మాణానికి అధిక ప్రాధాన్యం: సిఎం

నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని, గృహనిర్మాణ పనులు వేగవంతంగా ముందుకు సాగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.  చేసిన పనులకు నిధులు...

తాగుబోతులపై అప్పులా?: ఆనందబాబు

తాగుబోతులను తాకట్టు పెట్టి ఇప్పటికే 25వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారని, మరో 30వేల కోట్లు తెచ్చుకునేందుకు ప్రణాళిక రచిస్తున్నారని టిడిపి నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు.  దశలవారీగా మద్యపాన...

Most Read