Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాయలసీమ ద్రోహి చంద్రబాబు :హఫీజ్ ఖాన్

సీమ ప్రాంతానికి అన్యాయం చేసిన చంద్రబాబు కర్నూలు జిల్లాకు వచ్చే హక్కు లేదని, ఇక్కడ హైకోర్టు వస్తుంటే దాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ విమర్శించారు. ఇక్కడి నుంచి ఎంపీ, ఎమ్మెల్యే...

అప్పులు, ఆత్మహత్యల్లో రాష్ట్ర రైతాంగం: బాబు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు తాము ప్రాధాన్యం ఇచ్చామని, ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోతోందని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. హంద్రీనీవా ద్వారా పత్తికొండ, అలూరు ప్రాంతాలకు...

అక్వాకు చేయూత అందించాం: ముదునూరి

ఆక్వా రంగం మీద దృష్టి పెట్టి, చేయూత ఇచ్చిన ఘనత సిఎం జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు.  దేశంలోనే అత్యధికంగా మన...

అక్వాపై ప్రశ్నిస్తే అరెస్టులా?: అచ్చెన్న

సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ప్రశ్నించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.  రైతుల సమస్యలను ప్రభుత్వం...

శ్రీవారి సేవలో గజేంద్ర సింగ్ షెకావత్

కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి  గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ నేడు బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న కేంద్రమంత్రికి  టిటిడి అధికారులు సంప్రదాయ‌బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికి దర్శన ఏర్పాట్లు...

సూపర్ స్టార్ కు సిఎం జగన్ నివాళి

దివంగత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ భౌతిక కాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. గన్నవరం నుంచి హైదరాబాద్ చేరుకున్న సిఎం నేరుగా పద్మాలయా స్టూడియోస్ కు చేరుకొని...

అందుకే మంచి చేయగలుగుతున్నాం : జగన్

రాష్ట్రంలో పారదర్శకంగా... వివక్షకు, అవినీతికి తావులేని పరిపాలన సాగిస్తున్నామని గతంలో ఏ రోజూ ఇలా పథకాలు  సామాన్యుడి చేరలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో తొలిసారి...

రైతుల విషయంలో అలసత్వం వద్దు: పెద్దిరెడ్డి

రైతులు ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోసం చేసుకున్న దరఖాస్తులను ప్రాధాన్యతగా తీసుకొని సత్వరమే పరిష్కరించాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయానికి తొమ్మిదిగంటల పాటు నాణ్యమైన విద్యుత్...

అమృత్ భారత్ రథయాత్రకు హాజరైన గవర్నర్

విజయవాడ బ్రాహ్మణవీధిలోని శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయం దగ్గర విప్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అమృత్ భారత్ రథయాత్రకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్ హరిచందన్ హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని పరశురామ కుండ్‌కు...

ఆంధ్రా జేమ్స్ బాండ్ కృష్ణ : సిఎం సంతాపం

సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు.  ఆంధ్రా జేమ్స్ బాండ్ గా అసంఖ్యాక ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్నారని...

Most Read