Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రిజిస్ట్రేషన్లపై ప్రజలకు అవగాహన : సిఎం

పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలని,  పన్ను చెల్లింపుదారులకు వాణిజ్య పన్నులశాఖ అధికారులు మరింత అవగాహన కలిగించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం...

ఏదైనా మాట్లాడితే అర్ధం ఉండాలి: బొత్స

‘నీ మీద ప్రధానమంత్రికి కంప్లయింట్ ఇవ్వడానికి నువ్వేమైనా పుడింగి అనుకుంటున్నావా’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ‘నువ్వు ఏం...

ఇళ్ళ నిర్మాణంపై చిత్తశుద్ది లేదు: కాల్వ

మూడున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం ఇప్పటివరకూ పూర్తి చేసిన ఇళ్ళ సంఖ్య 60వేలు కూడా లేదని మాజీ మంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.  ఈ ప్రభుత్వానికి ఇంకో పది నెలల కాలం...

అదే పవన్ అజెండా : మార్గాని భరత్

రాష్ట్ర సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏం మాట్లాడారో  వెల్లడించాలని  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను రాజమండ్రి ఎంపీ,  వైఎస్సార్సీపీ నేత భరత్ మార్గాని  డిమాండ్ చేశారు. ప్రదానిని కలిసిన తరువాతా...

బాబు కోసమే పవన్ టూర్: కోలగట్ల

చంద్రబాబును సంతోషపెట్టడానికే పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్  కోలగట్ల వీరభద్ర స్వామి వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్యపెట్టడానికి పవన్ యత్నిస్తున్నారని, ఒక నిజమైన ఆలోచన, రాజకీయ పరిజ్ఞానం ఉందా...

ప్రభుత్వాన్ని ప్రశ్నించండి: పవన్ పిలుపు

మీకోసం, మీ బిడ్డల భవిష్యత్ కోసం తనకు ఒక్క అవకాశం ఇవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగనన్న ఇళ్ళ కాలనీల సందర్శనలో భాగంగా విజయనగరంలోని గుంకలాం లే...

జగన్ హుందాగా వ్యవహరించారు: బొత్స

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి కలిగిన నాయకుడని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నేడు ప్రధాని పాల్గొన్న సభలో సిఎం జగన్ ప్రసంగించిన తీరు...

దేశ వాణిజ్యంలో విశాఖది కీలక పాత్ర : మోడీ

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారని, దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో ప్రతిభ చాతుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కితాబిచ్చారు. సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో తమ సత్తా ప్రదర్శిస్తున్నారని అన్నారు. వారి...

మీతో అనుబంధం రాజకీయాలకు అతీతం: జగన్

రాష్ట్ర ప్రయోజనాలు తప్ప తమకు మరో అజెండా అంటూ ఏదీ లేదని, ఉండదు...ఉండబోదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ‘కేంద్ర ప్రభుత్వంతో, మీతో మా అనుబంధం పార్టీలకు,...

ఏపీకి మంచి రోజులు : పవన్ విశ్వాసం

భవిష్యత్తులో ఆంధ్ర ప్రదేశ్ కు మంచిరోజులు వస్తాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అనంతరం నోవాటెల్ హోటల్ వద్ద పవన్ మీడియాతో...

Most Read