Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా: సిఎం జగన్

Azadi : దేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి కావొస్తున్నసందర్బంగా ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమం ద్వారా పౌరుల్లో దేశభక్తి భావనను పెంపొందించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి...

రేపు ‘గడప గడపకు మన ప్రభుత్వం’పై సమీక్ష

Review time: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించనున్నారు. దీనిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ రీజినల్ కోర్డినేటర్లు, జిల్లా...

పశ్చిమ ఆస్ట్రేలియాతో ఏపీ 8 ఎంవోయూలు

MoUs: ఆంధ్రప్రదేశ్ లో గనులు, ఖనిజాలు, విద్య, నైపుణ్యం, విద్యుత్, పరిశ్రమలు, తయారీ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి, సాంకేతిక సహకారం, నైపుణ్యాలు అందించేందుకు పశ్చిమ ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ,...

స్కూళ్ళ మూసివేత కాదు, విలీనం మాత్రమే: బొత్స

రాష్ట్రంలో ఎక్కడా ప్రభుత్వ పాఠశాలలను మూసి వేయడం లేదని, కొన్ని చోట్ల విలీనం మాత్రమే చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఒకవేళ ఎక్కడైనా మూసివేస్తున్నట్లు ఎవరైనా...

రాష్ట్రాన్ని కాపాడే సత్తా జనసేనకే ఉంది: పవన్

We Are ready: వచ్చే ఎన్నికల్లో ఎవరివైపు ఉంటారో ప్రజలే తేల్చుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు.  రాబోయే ఎన్నికల్లో జనసేన జెండా...

చంద్రబాబు నాకు బంధువే: విజయసాయి

తనను రాజకీయంగా ఎదుర్కొనలేక చంద్రబాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ త‌న‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని., ఇది ఆపకపొతే.. ఇంతకు పదింతలు వారిపై దుష్ర్పచారం చేసే సత్తా తనకుందని వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల...

ప్రాణ నష్టం లేకుండా చూడండి: సిఎం

Review on Floods: వరద ముంపు బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు.  గోదావరి...

రాబోయే 24 గంటలు హైఅలర్ట్‌ : సిఎం ఆదేశం

Be alert: వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఎలాంటి సహాయం కోసం కోరినా యుద్ధ ప్రాతిపదికిన వారికి అందించాలని రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని విభాగాల...

దేశ పురోగతిలో మహిళల పాత్ర కీలకం: ఉపరాష్ట్రపతి

భారతదేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం శ్రామిక శక్తిలో మహిళల సంఖ్య తక్కువగా ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం...

గోదావరి వద్ద మరింత పెరిగిన ఉధృతి

Heavy In-out Flow: ధవళేశ్వరం వద్ద గోదావరి నదీ ప్రవాహ ఉధృతి మరింతగా పెరుతుతోంది. గోదావరి నీటిమట్టం 18 అడుగులకు చేరింది. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 20.37 లక్షల క్యూసెక్కులకు...

Most Read