Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

బాబుకు ఆ హక్కు ఉందా? జోగి ప్రశ్న

ఇడుపులపాయలో  హైవే వేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పడం ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లుందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. బాబు, పవన్ కళ్యాణ్ లు ఎన్ని ప్రయత్నాలు చేసినా...

చీరాలలో వెంకయ్య పర్యటన

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చీరాలలో పర్యటించారు. వేటపాలెంలో బండ్ల బాపయ్య విద్యా సంస్థల శతాబ్ది ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణ మూర్తి, చీరాల...

ఇడుపులపాయలో హైవే వేస్తాం: పవన్

ప్రభుత్వ గూండాయిజానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాతుతుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో కూల్చివేతలను నిరసిస్తూ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ వాహనాన్ని...

ఇది బాబు రాజకీయ కుట్రే : జోగి విమర్శ

నందిగామలో జరిగిన సంఘటన చంద్రబాబు కుట్రలో భాగమేనని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ విమర్శించారు. రాళ్ళు విసిరించుకోవడం బాబుకు నరనరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ కుట్రలో ఒక కోణమని పేర్కొన్నారు....

చంద్రబాబు కాన్వాయ్ పై దాడి: సిఎస్వో కు గాయాలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కాన్వాయ్ పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసిరారు, ఈ ఘటనలో బాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధు బాబు గడ్డానికి గాయమైంది. ఆయనకు వెంటనే...

పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో.. : సిఎం జగన్

పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండగా ఉంటుందని, వారికి ఎప్పుడు ఎలాంటి సాయంకావాలన్నాఒక్క ఫోన్ కాల్ చాలని... తాము అందుబాటులోకి వస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.  ఈజ్...

మైనార్టీలను ఆదుకున్నది టిడిపియే: బాబు

రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అన్ని వర్గాలనూ మోసం...

భోగాపురం ఎయిర్ పోర్ట్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది.  దీనితో భోగాపురం గ్రీన్...

విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు: జగన్

పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం కొంతమందికి ఇష్టం లేదని, అందుకే వారు విద్యా రంగంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవాలను...

భగీరథరెడ్డికి సిఎం జగన్ నివాళి

దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్ధీవదేహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.  నంద్యాల జిల్లా అవుకులోని  భగీరథరెడ్డి నివాసానికి చేరుకున్న సిఎం ఆయన భౌతిక కాయానికి పూలమాల...

Most Read