Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

దేవులపల్లి వారి జ్ఞాపకం

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పుడూ బాగుంటాయి. ఆసక్తికరంగా ఉంటాయి. అందులోనూ ఇద్దరు ప్రముఖుల మధ్య అయితే వేరేగా చెప్పక్కర్లేదు. అటువంటి ఉత్తరాలు పుస్తకరూపంలో వస్తే పండగే పండగ. కానీ...

సిఎం జగన్ ఇంటిపై త్రివర్ణ పతాకం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా నేటి (ఆగష్టు 13) నుంచి ఎల్లుండి (ఆగష్టు 15) వరకూ మూడు రోజులపాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి ‘హర్‌ ఘర్‌ తిరంగా’...

అది ఎందుకు పంపలేదు?: కొడాలి

తెలుగుదేశం ఒక ఫేక్ పార్టీ అని, పోర్న్ వీడియోలతో బాబు గలీజు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మండిపడ్డారు. ఎడిట్ చేసిన వీడియోను మరో ఫోన్ లో రికార్డు...

16న ఏ.టి. సి. టైర్ల కంపెనీ ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 16న అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. అచ్యుతాపురం సెజ్ లో  యకోమా టైర్ల తయారీ కర్మాగారాన్ని సిఎం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర...

భక్తులతో కిటకిటలాడుతున్న తిరుమల

వరుస సెలవలు, పెళ్ళిల సీజన్ కావడంతో తిరుమల కొండ వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది.  శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉన్నారు.  వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి,...

ఏప్రిల్ నాటికే విద్యా కానుక సిద్ధం: సిఎం

ఎనిమిదోతరగతి విద్యార్థులకు అందజేయ తలపెట్టిన ట్యాబులను వెంటనే ప్రొక్యూర్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను...

సిఎంకు ఎంపీడీవోల సంఘం కృతజ్ఞతలు

ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేశారు.   దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు...

ఈనెల 21న విజయవాడలో సభ: వీర్రాజు

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై ఈనెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని, ఈ...

ఈడీ విచారణకు సుజనా

కేంద్ర మాజీ మంత్రి, రాజ్య సభ మాజీ సభ్యుడు సుజనా చౌదరి.బ్యాంక్ లను మోసం చేసిన కేసులో  చెన్నై లోని ఎన్ఫోర్స్మెంట్ కోర్టు కు నేడు హాజరయ్యారు.  400 కోట్ల రూపాయల మేర...

ఇంటింటా వెలుగులు నింపాలనే: సిఎం

పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, దేశంతో పోటీపడే విధంగా  వారిని తీర్చిదిద్దాలనే  ఉద్దేశ్యంతోనే అమ్మఒడి పథకం తీసుకు వచ్చామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తాము ఓ...

Most Read