Saturday, September 28, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

టిడ్కో ఇళ్ళ నిర్వహణపై ప్రత్యేక దృష్టి: సిఎం

డిసెంబర్ నాటికి లక్షా పదివేల మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 40,576 ఇళ్లు అందజేశామని అధికారులు వెల్లడించారు. డిసెంబర్‌ లో 1,10,672 ఇళ్లతో పాటు...

29న తిరుపతిలో ఆత్మగౌరవ సభ

వికేంద్రీకరణకు మద్దతుగా ఈనెల 15న విశాఖలో తలపెట్టిన గర్జన విజయ వంతం కావడంతో రాయల సీమ ప్రాంతంలోనూ  ఈ అంశానికి మద్దతు  ఉందన్న విషయాన్ని రుజువు చేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది.  ఈ మేరకు...

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు: నక్కా వార్నింగ్

తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధించడానికే సిఐడి విభాగం పరిమితమైందని మాజీమంత్రి నక్కా ఆనందబాబు విమర్శించారు. తాము సాక్ష్యాధారాలతో 300కు పైగా ఫిర్యాదులు చేసినా ఫలితంలేదని, ఇంతవరకూ ఒక్క కేసుకు దిక్కూ దివాణంలేదని...

శ్రీకాకుళం జిల్లాలో 40 కోతులు మృతి

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం శిలాగం సమీపంలో 40కి పైగా కోతులు మృతి చెందాయి. వీటిని జగనన్న కాలనీ రహదారి పక్కన కుప్పగా పడేశారు. పక్కనే ఉన్న తోటలో మరికొన్ని కోతులు అపస్మారక...

నవంబర్ 11న విశాఖకు ప్రధాని మోడీ?

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 11న విశాఖపట్నంలో పర్యటించనున్నారు.  400 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులకు అయన శంఖుస్థాపన చేయనున్నారు.  భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్...

అమరావతి యాత్ర ఆగినట్టే: బొత్స

ఆంధ్ర ప్రదేశ్ పరిపాలనా రాజధానిగా విశాఖ ఉండాలన్న ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష సాకారం అయినట్టేనని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి  బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పరిపాలనా రాజధానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని.. వాటిని త్వరలోనే ...

మీటర్లపై తప్పుడు కథనం: పెద్దిరెడ్డి ఫైర్

వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించే విషయమై తెలుగుదేశం పార్టీ, కొన్ని రైతు సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రైతులందరూ మీటర్ల విషయంలో సుముఖంగానే...

27న సిఎం జగన్ నెల్లూరు పర్యటన

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27న శ్రీ పొత్తు శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నేలటూరులో ఏపీ జెన్కో ఆధ్వర్యంలో నెలకొల్పిన మూడో యూనిట్ ను ఆయన ప్రారంభించనున్నారు....

ప్రతి ఇంటా ‘ఆనంద దీపావళి’: సిఎం జగన్ ఆకాంక్ష

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై  ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే...

మా గొంతు కోస్తామంటే కోటి గొంతులు గర్జిస్తాయి: ధర్మాన

వైజాగ్ కు పరిపాలనా రాజధాని వస్తే రణస్థలం వ‌ర‌కూ కార్యాలయాలు వస్తాయని, పరిపాలనా రాజధాని ఉత్తరాంధ్ర ప్రాంత హక్కు అని, దాన్ని లాక్కోకుండా ప్రతి ఒక్కరూ గొంతెత్తాలని రాష్ట్ర రెవిన్యూ శాఖా మంత్రి...

Most Read