రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను విధులనుంచి తొలగిస్తూ హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...
ప్రజా సేవ చేయాలన్న ఆకాంక్షతో రాజకీయాల్లోకి వచ్చిన తన కుమారుడు పేర్ని కిట్టుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని పేర్ని హితవు పలికారు. కిట్టు గంజాయి అమ్ముతాడంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన...
ఉత్తరాంధ్ర ప్రగతిలో విశాఖపట్నం కీలక పాత్ర పోషిస్తుందని, అలాంటి నగరాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేసిందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. చంద్రబాబు ఉత్తరాంధ్ర ...
తూర్పు గోదావరిలో జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వీరిలో మెజార్టీ బీసీ, ఎస్సీ నేతలు కావడం గమనార్హం. తణుకు...
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ సాధారణ ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నాలుగో విడతలో...
ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ముఖ్యమంత్రి జగన్ పై, వైయస్సార్ సిపిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నందమూరి బాలకృష్ణ, యూట్యూబ్ ద్వారా జగన్ కు వ్యతిరేకంగా పాట ప్రసారం చేస్తున్న నారా లోకేష్ లపై ...
గత ఎన్నికల్లో వివేకా హత్య కేసు, కోడి కత్తి డ్రామాలు ఆడిన వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి డ్రామాకు తెరతీశారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తమ మీద...
ఉత్తరాంధ్ర సృజల స్రవంతి... దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మానస పుత్రిక అని, పోలవరం నుంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి నీటిని తీసుకురావాలని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ...
శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును నిందితుడిగా నిర్ధారిస్తూ విశాఖ కోర్టు తీర్పు వెల్లడించింది. ఆయనకు 18 నెలల జైలు శిక్ష తో పాటు రెండున్నర లక్షల రూపాయల జరిమానా విధించింది. మరో...
జనసేన పార్టీకి ఈసీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (సెక్యులర్) దాఖలు చేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్న...