తెలుగు భాషాభివృద్ది పరిధిని పెంచడం కోసమే తెలుగు అకాడమీని తెలుగు సంస్కృత అకాడమీగా మార్చామని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జీవో 31 జీవోపై క్యాబినెట్ లో చర్చ జరిగిందని […]
Tag: AP Education Minister
ఆగస్ట్ 16నుంచి పాఠశాలలు: సురేష్
రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి పాఠశాలలు పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 12 నుంచి ఇంటర్మీడియెట్ కాలేజీలు తెరుస్తామని, ఆన్ లైన్ తరగతులు […]
ఆగస్టు మూడో వారంలో క్లాసులు: సురేష్
ఆగస్టు రెండు లేదా మూడో వారంలో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచన ప్రాయంగా వెల్లడించారు. కోవిడ్ పరిస్థితులు, వైద్య ఆరోగ్య శాఖ సూచనలు […]
జీఎస్ యూఈ 2021 బ్రోచర్ విడుదల
సిఎం జగన్ నాయకత్వంలో మారుతున్న కాలానికి తగ్గట్లు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. కోవిడ్ విపత్తు వచ్చినా దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా […]
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
AP Education Minister Audimulapu Suresh Conducted Review On AP Salt Programme : రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ‘అభ్యసన పరివర్తన సహాయక పథకం’ (SALT) అనే సరికొత్త […]
పది, ఇంటర్ పరీక్షలు రద్దు : సురేష్
2021 సంవత్సరానికి గాను 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 31 లోపు పరీక్షల ప్రక్రియ పూర్తి […]
సమగ్ర అఫిడవిట్ : సుప్రీం సూచన
రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే బోర్డుల పరీక్షలపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది. సరైన అధ్యయనం, ఏర్పాట్లు లేకుండా పరీక్షలకు వెళ్తే […]
సుప్రీంకోర్టు ఆదేశాలు పాటిస్తాం : సురేష్
పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాలను శిరసావహిస్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఏపీ, కేరళ రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని, పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది స్పష్టంగా […]
ఆగస్టు 19 నుంచి ఎంసెట్
రాష్ట్రంలో ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈనెల 24న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. జూలై 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆగస్టు 19 నుంచి 25 వరకూ పరీక్షలు జరుగుతాయి. […]
‘పది’ పరీక్షలు జరుపుతాం: సురేష్
కోవిడ్ అదుపులోకి రాగానే 10వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పరీక్షలు నిర్వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారని చెప్పారు. రాజమండ్రిలో పర్యటించిన మంత్రి […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com