అమరావతి-అరసవిల్లి మహా పాదయాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. పాదయాత్రను అడ్డుకునేందుకు అధికార వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందని, దానికి […]
Atchannaidu Kinjarapu
ఎడ్ల కాడి మోసిన లోకేష్
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రోజుకో అంశంపై నిరసన వ్యక్తం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ నేడు రైతుల సమస్యపై ఆందోళన చేపట్టింది. ఎద్దుల బండిపై అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అచ్చెన్నాయుడు, […]
కడప స్టీల్ ప్లాంట్ పై అధికార-విపక్షాల వాగ్వాదం
కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏమైందని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మూడేళ్ళలోనే స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని సిఎం జగన్ చెప్పారని కానీ ఇంతవరకూ ఒక్క ఇటుక కూడా వేయలేదని […]
అన్ని అంశాలపై చర్చిద్దాం: బిఏసి భేటీలో సిఎం
అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు తెలుగుదేశం సభ్యులు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. సభలో సంయమనం పాటించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఏసీ) […]
ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: అచ్చెన్న
మూడేళ్ళ క్రితం మూడు రాజధానులు అని ప్రకటించిన సిఎం జగన్ ఈ మూడింటిలో ఏ ఒక్క చోటా ఒక్క ఇటుక కూడా వేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతి […]
ఆర్ధిక మంత్రి కాదు, అప్పుల మంత్రి: అచ్చెన్నాయుడు
జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండ ఒకటో తారీఖున జీతాలు అందజేశామని, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు […]
ఆర్బీకేలు ఏటిఎంలుగా మారాయి: అచ్చెన్నాయుడు
రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతుల నుండి ధాన్యం సేకరణ చేయడంలో ఆర్బీకేలు విఫలమువుతున్నాయని. కొద్దో గొప్పో […]
కేశవ్ కు భద్రత కల్పించాలి: అచ్చెన్నాయుడు
Vendetta politics: తెలుగుదేశం పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ భద్రత కుదించడాన్ని టిడిపి తీవ్రంగా ఖండించింది. నాలుగు రోజుల క్రితం భద్రత పెంచాలని కేశవ్ లేఖ […]
ఈ యాత్రతో ఎవరికీ ఉపయోగం లేదు: అచ్చెన్న
Charge Sheet: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చేన్నాయుడు మరోసారి స్పష్టంగా వెల్లడించారు.ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం […]
ప్రభుత్వం స్పాన్సర్ చేసిన హింస: అచ్చెన్న ఆరోపణ
Govt. sponsored: ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను, ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ అమలాపురం అల్లర్లు సృష్టించిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని, అమలాపురం అల్లర్లు […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com