ఉత్తరంధ్రపై మాట్లాడే హక్కు లేదు: అచ్చెన్న

అమరావతి-అరసవిల్లి మహా పాదయాత్రకు ఉత్తరాంధ్ర ప్రజలు సంపూర్ణంగా సహకరించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. పాదయాత్రను  అడ్డుకునేందుకు అధికార వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిందని, దానికి […]

ఎడ్ల కాడి మోసిన లోకేష్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రోజుకో అంశంపై నిరసన వ్యక్తం చేస్తోన్న తెలుగుదేశం పార్టీ నేడు రైతుల సమస్యపై  ఆందోళన చేపట్టింది.  ఎద్దుల బండిపై అసెంబ్లీకి వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అచ్చెన్నాయుడు, […]

కడప స్టీల్ ప్లాంట్ పై  అధికార-విపక్షాల వాగ్వాదం

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఏమైందని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  మూడేళ్ళలోనే  స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని సిఎం జగన్ చెప్పారని కానీ ఇంతవరకూ ఒక్క ఇటుక కూడా వేయలేదని […]

అన్ని అంశాలపై చర్చిద్దాం: బిఏసి భేటీలో సిఎం

అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేందుకు తెలుగుదేశం సభ్యులు సహకరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు.  సభలో సంయమనం పాటించాలని కోరారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఏసీ) […]

ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు: అచ్చెన్న

మూడేళ్ళ క్రితం మూడు రాజధానులు అని ప్రకటించిన సిఎం జగన్ ఈ మూడింటిలో ఏ ఒక్క చోటా ఒక్క ఇటుక కూడా వేయలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. అమరావతి […]

ఆర్ధిక మంత్రి కాదు, అప్పుల మంత్రి: అచ్చెన్నాయుడు

జగన్ ప్రభుత్వానికి ఆర్ధిక క్రమశిక్షణ లేదని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. తమ ప్రభుత్వ  హయాంలో క్రమం తప్పకుండ ఒకటో తారీఖున జీతాలు అందజేశామని, ఈ ప్రభుత్వం ఉద్యోగులకు […]

ఆర్బీకేలు ఏటిఎంలుగా మారాయి: అచ్చెన్నాయుడు

రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నేతలకు ఏటీఎం మిషన్లుగా మారిపోయాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు.  రైతుల నుండి ధాన్యం సేకరణ చేయడంలో ఆర్బీకేలు విఫలమువుతున్నాయని. కొద్దో గొప్పో […]

కేశవ్ కు భద్రత కల్పించాలి: అచ్చెన్నాయుడు

Vendetta politics: తెలుగుదేశం పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ భద్రత కుదించడాన్ని టిడిపి తీవ్రంగా ఖండించింది. నాలుగు రోజుల క్రితం భద్రత పెంచాలని కేశవ్ లేఖ […]

ఈ యాత్రతో ఎవరికీ ఉపయోగం లేదు: అచ్చెన్న

Charge Sheet: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చేన్నాయుడు మరోసారి స్పష్టంగా వెల్లడించారు.ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఇటీవల నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం […]

ప్రభుత్వం స్పాన్సర్ చేసిన హింస: అచ్చెన్న ఆరోపణ

Govt. sponsored:  ప్రభుత్వంపై పెల్లుబుకుతున్న వ్యతిరేకతను,  ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకే వైసీపీ అమలాపురం అల్లర్లు సృష్టించిందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తోందని, అమలాపురం అల్లర్లు […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com