Nara Lokesh: మండలిలో ప్రజాగళం వినిపించండి

శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు వాకాడ చిరంజీవి రావు, కంజర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి లు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా […]

Graduate MLCs: నూతన ఎమ్మెల్సీలకు ఘనస్వాగతం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీచేసి విజయం సాధించిన వేపాడ చిరంజీవిరావు (ఉత్తరాంధ్ర), కంచర్ల శ్రీకాంత్ (తూర్పు రాయలసీమ), భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి (పశ్చిమ రాయలసీమ) లకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో […]

డిక్లరేషన్ ఫాం అందుకున్న భూమిరెడ్డి

పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ నియోజక వర్గం నుంచి గెలుపొందిన టిడిపి అభ్యర్ధికి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి డిక్లరేషన్ ఫాం అందజేశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో కూడిన ఈ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com