Sattupalli: కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదు – మంత్రి నిరంజన్ రెడ్డి

పేదలు, రైతుల పార్టీ బీఆర్ఎస్ అని వ్యవసాయ శాఖ మాత్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం వేంసూరు మండలం […]