చైనాలో కరోన మహమ్మారి వెలుగులోకొచ్చిన అంశంపై మరోసారి విచారణ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ప్రకటించిన డబ్ల్యుహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ తొందరలోనే […]
Tag: carona crisis
బ్రిటన్ వెళ్ళే భారతీయులకు శుభవార్త
కరోన నేపథ్యంలో ఇతర దేశాల పౌరుల రాకపోకలపై నిషేధం విధించిన యుకె ప్రభుత్వం క్రమంగా నిభందనలు సడలిస్తోంది. తాజాగా భారత దేశాన్ని రెడ్ లిస్టు నుంచి అంబర్ లిస్టుకు మార్చింది. దీని ప్రకారం యుకె […]
లావోస్ లో లాక్ డౌన్
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో కరోన మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్ అనేక దేశాల్ని వణికిస్తోంది. తూర్పు ఆసియ దేశమైన లావోస్ లో ఈ నెల 18 వ తేది వరకు […]
జగిత్యాల జిల్లాలో కరోన విజృంభణ
కరోన విజృంభణ మళ్ళీ మొదలైంది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో కరోన కేసులు పెరుగుతున్నాయి. గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు చిల్వాకోడుర్, వెనుగుమట్ల గ్రామాల్లో లెక్కకు మించిన కేసులు వస్తున్నాయి. వెనుగుమట్ల గ్రామంలో 24 […]
ఎపితో సహా 10 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఊపందుకోవడం పట్ల కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇటీవల రోజువారి కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఏపీ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, అసోం, మిజోరం, […]
వైరస్ వ్యాప్తి..40వేలపైనే కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు, మరణాల్లో స్వల్పహెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 17,76,315 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 41,649 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోల్చితే ఆరు […]
మళ్ళీ విజృంభిస్తున్న కరోనా
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మద్దుట్ల లో ఈరోజు 100 కరోన టెస్టులు చేయగా 32 కేసులు వచ్చినట్లు సమాచారం. గ్రామంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేలో అనేక మంది నీరసంగా ఉండటం ఏఎన్ఎం, ఆశా […]
భారత్ రాకపోకలపై కెనడా ఆంక్షలు
భారత్ నుంచి విమాన రాకపోకలపై కెనడా మరో నెల రోజుల పాటు నిషేధం విధించింది. ఏప్రిల్ 22 నుంచి మొదలైన విమానయాన నిషేధం రేపటితో ముగియనుండగా భారత్ లో కరోన కేసులు తగ్గే వరకు […]
మరో రెండేళ్ల వరకు కరోనా ఉద్ధృతి
దేశంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు కఠిన జాగ్రత్తలు అవసరమని దిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడు నీరజ్ నిశ్చల్ సూచించారు. మరో రెండేళ్ల వరకు కరోనా తగ్గుముఖం పట్టదని, అప్పటివరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. […]
ఐదు రోజులు అయ్యప్ప దర్శనం
కరోన మహమ్మారి నేపథ్యంలో మూతపడిన శబరిమల ఆలయంలో అయ్యప్ప స్వామీ దర్శనానికి ఈ రోజు నుంచి భక్తులకు అనుమతిస్తున్నారు. కోవిడ్ నిభందనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి రావొచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి. మాస్కులు ధరించి […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com