స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన చిత్ర పటానికి పూలమాల […]
CM Camp office
సంక్రాంతి వేడుకల్లో సిఎం జగన్ దంపతులు
ప్రజలందరికీ మంచి జరగాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయ ఆవరణలో ఉన్న గోశాలలో సంక్రాం సంబరాలు […]
సిఎం ఆఫీసులో న్యూ ఇయర్ వేడుకలు
నూతన సంవత్సర వేడుకలు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకుని శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్బంగా తిరుమల అర్చకులు […]
జగన్కు ప్రధాని మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు
#HBDJagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్ చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పలువురు కేంద్రమంత్రులు కూడా ట్విటర్ […]
సిఎంను కలుసుకున్న ట్రైనీ ఐపిఎస్ లు
శిక్షణ పూర్తి చేసుకున్న నలుగురు యువ ఐపీఎస్లు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. ఈ విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేస్తూ ఆధునికమైన, ప్రభావవంతమైన పోలీస్ వ్యవస్ధను […]
అగ్రి గోల్డ్ బాధితులకు భరోసా
రాష్ట్ర ప్రభుత్వం రెండో విడతగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుడుతోంది. ఆగస్టు 24 మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా బాధితుల ఖాతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]
ప్రకాశం పంతులుకి సిఎం ఘన నివాళి
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. క్యాంపు కార్యాలయంలో […]
స్వాతంత్ర్య వేడుకలకు సర్వం సన్నద్ధం
రాష్ట్రస్ధాయి స్వాతంత్ర్య వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. […]
సిఎం జగన్ తో అనిల్కుంబ్లే భేటీ
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రఖ్యాత క్రికెటర్, భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్ అనిల్కుంబ్లే కలుసుకున్నారు. ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇదే సమయంలో ఇరువురి మధ్య క్రీడల అభివృద్ధికి […]
జగన్ ప్రజారంజక పాలన : కృష్ణయ్య
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన అందిస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కొనియాడారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కృష్ణయ్య […]