దళితుల ఆర్ధికవృద్దికే దళితబంధు

ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. దళితుల పేదరికం పోగొట్టేందుకు కెసిఆర్ సంచలనాత్మక నిర్ణయం దళిత బందు పథకమన్నారు. కరీంనగర్ అంబేద్కర్ […]

నాలుగు మండలాలకు నేడు కార్యాచరణ

దళితబంధు పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో  కార్యాచరణ కోసం సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు నిర్వహిస్తున్నారు. మధిర నియోజక వర్గంలోని చింతకాని మండలం, […]

నాలుగు మండలాలకు జాక్ పాట్

దళితబంధు పథకం అమలు యొక్క లోతు పాతులను, దళిత ప్రజల మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ […]