దసరా నవరాత్రులలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి, శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవస్థానాలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆహ్వానించారు. […]
TRENDING NEWS
Tag: Dasara Navaratrulu
సామాన్య భక్తులకే ప్రాధాన్యం: కొట్టు హామీ
ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలు త్వరలో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ […]
౩౦వేల మందికి దుర్గమ్మ దర్శనం
దసరా నవరాత్రులలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం రోజుకు 30 వేల మందికి పరిమితం చేయాలని దుర్గ గుడి సమన్వయ కమిటీ నిర్ణయించింది. మూలా నక్షత్రం రోజున మాత్రం 70 వేల మందికి అమ్మవారి దర్శన […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com