సిఎంకు దుర్గమ్మ, మల్లన్న ఉత్సవాల ఆహ్వానం

దసరా నవరాత్రులలో పాల్గొనాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి, శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దేవస్థానాలకు చెందిన అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఆహ్వానించారు. […]

సామాన్య భక్తులకే ప్రాధాన్యం: కొట్టు హామీ

ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 8 దేవాలయాలలో ఆన్ లైన్ సేవలు త్వరలో ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ […]

౩౦వేల మందికి దుర్గమ్మ దర్శనం

దసరా నవరాత్రులలో కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం రోజుకు 30 వేల మందికి పరిమితం చేయాలని దుర్గ గుడి సమన్వయ కమిటీ నిర్ణయించింది. మూలా నక్షత్రం రోజున మాత్రం 70 వేల మందికి  అమ్మవారి దర్శన […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com