మిగిలిపోయిన అర్హులకు నేడు పంపిణీ

left over: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి వివిధ కారణాలతో లబ్ధి పొందలేని వారికి ప్రభుత్వం నేడు ఆ సహాయాన్ని అందజేయనుంది.  ఏ కారణం చేతనైనా అర్హులు సదరు పథకాన్నిపొందలేకపోతే, సంక్షేమ పథకం […]

బిసిలకు స్వర్ణ యుగం: చెల్లుబోయిన

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బిసిలకు స్వర్ణయుగం లాంటిదని  రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అభివర్ణించారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అడగకుండానే, చట్టం చేసినట్టుగా […]