మూడో దశను ఎదుర్కొంటాం : అరవింద్ కేజ్రివాల్

కరోనా మూడో దశ ఎర్కొనేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా పిడియాట్రిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామన్నారు. 420 టన్నుల ఆక్సిజన్ ను […]

యుద్ధ ట్యాంకులూ మేమే కొనాలా?: కేజ్రీవాల్

ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఏర్పడిన వ్యాక్సినేషన్ కొరతపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం వ్యాక్సిన్లను ఎందుకు కొనడం లేదని ఆయన ప్రశ్నించారు. వ్యాక్సిన్ల విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వడం లేదని మండిపడ్డారు. […]