మేం రాగానే ధరణి రద్దు చేస్తాం: రేవంత్

రెవెన్యూ సదస్సులు అంటూ సిఎం కేసిఆర్ సరికొత్త డ్రామాకు తెరతీశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ధరణి పోర్టల్ వంకతో భూమిపైకి ఎవరన్నా వస్తే తిరగబడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కేసీఆర్ మాయలోడని, […]