ప్రజల అవసరాలను తెలుసుకొని, వారు అడగకముందే వాటిని అందిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వానికి ప్రజలందరి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటిఆర్ ఆకాంక్షించారు. పేద ప్రజల […]
Tag: Double Bed-room Houses
పేదలకు సొంతఇళ్ళు కెసిఆర్ స్వప్నం
ఇల్లు కట్టించి ఇచ్చినా…ఆడబిడ్డ పెండ్లికి చేయూత అందించినా అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలిగిందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ […]
డబుల్ బెడ్ రూమ్ ఎప్పటిలోగా ఇస్తారు? బండి
రాష్ట్రంలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇళ్ళ కోసం మొత్తం ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎంతమందికి […]
సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి
సీయం కేసీఆర్ పేదల పక్షపాతి అని, అందుకు పేదింటి ఆత్మ గౌరవాన్ని పెంచేలా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి […]
తాళాలు పగులగొట్టి గృహప్రవేశాలు
జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లిలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల తాళాలు పగులగొట్టి లబ్దిదారులు గృహప్రవేశాలు చేశారు. ఏడాదికిందటే ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టర్ పూర్తి చేయగా జిల్లా అధికారులు పరిశీలించి […]
చెంచుగూడెంలో అభివృద్ధి పనులు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని యర్రోని పల్లి గ్రామంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. […]
నేతన్నలకూ బీమా : సిఎం కేసిఆర్
రైతులకు ఇస్తున్న బీమా పథకాన్ని చేనేత కార్మికులకూ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి కేసీయార్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంట భూమి ఉన్న […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేసీయార్ టూర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కే. చంద్ర శేఖర్ రావు పాల్గొన్నారు. తొలుత మండేపల్లిలో పేదల కోసం రూ. 87 కోట్లతో సకల వసతులతో నిర్మించిన 1320 డబుల్ […]
పేదల దేవుడు కెసిఆర్ – తలసాని
పేద ప్రజల పాలిట దేవుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని పశుసంవర్ధక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సనత్ నగర్ నియోజకవర్గ […]
సిరిసిల్ల మరో కోనసీమ : కేటియార్
ఒకప్పుడు దుర్భిక్షంగా ఉన్న సిరిసిల్ల ప్రాంతం ఇప్పుడు మరో కోనసీమలాగా మారుతోందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కేటియార్ వ్యాఖ్యానించారు. కేసిఆర్ ది పేదల ప్రభుత్వమని, పేదవారి కళ్ళలో సంతోషం చూడడమే […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com