రేపటినుంచి పెంచిన పెన్షన్ పంపిణీ

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా ఇకపై ప్రతి నెలా రూ. 2,750 రూపాయలను ప్రభుత్వం అందించనుంది. రేపు జనవరి 01, 2023 నుండి పెంచిన పెన్షన్లు పంపిణీ  చేయబోతోంది. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ […]

ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఎయిమ్స్‌ :  మంత్రి రజని

మంగళగిరిలోని ఎయిమ్స్‌ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చి పేదలకు ఉచితంగా మెరుగైన వైద్యసేవలు అందిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వంలోనే ఎయిమ్స్‌ లో మౌలిక సదుపాయాలు కల్ప‌న […]

ఆరోగ్య శ్రీ ద్వారా ఇకపై 3255 చికిత్సలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ఇతరరాష్ట్రాలకు చెందిన వ్యక్తులు గాయపడితే అలాంటి వారికి వెంటనే డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందించాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com