రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న జగనన్న చేదోడు’ పథకం మూడో ఏడాది సాయాన్ని నేడు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,30,145 మంది అర్హులైన రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ […]
Financial Assistance
కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభం
Bharosa Yatra: జనసేన ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కౌలు రైతు భరోసా యాత్ర నేడుమోదలైంది. శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువులో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించ నున్నారు. యాత్రలో […]
నేడు రెండో ఏడాది ‘జగనన్న తోడు’
Thodu : రజక, నాయీబ్రాహ్మణ, దర్జీ వృత్తిపై ఆధారపడి జీవించే కుటుంబాల సంక్షేమమ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జగనన్న చేదోడు’ పథకం కింద వరుసగా రెండో ఏడాది ఆర్ధిక సహయాన్ని ముఖ్యమంత్రి […]
రైతు భరోసా సాయం విడుదల
Raithu Bharosa disbursed: వైయస్ఆర్ రైతు భరోసా- పిఎం కిసాన్ యోజన పథకం కింద ఆర్ధిక సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ […]
నేడు మూడో ఏడాది నేతన్న నేస్తం
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని వరుసగా మూడో ఏడాది అమలు చేస్తోంది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. నేడు (ఆగస్టు 10న) క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ […]
మహిళలు త్యాగమూర్తులు: సిఎం జగన్
మహిళలు కుటుంబ బరువు మోసే త్యాగమూర్తులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. 45 నుంచి 60 యేళ్ల వయసులో అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్క, చెల్లెమ్మలకు సహాయం చేస్తే అది నేరుగా […]
నేడు వైఎస్సార్ కాపు నేస్తం
వైఎస్సార్ కాపు నేస్తం రెండో ఏడాది కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నేడు అమలు చేస్తోంది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో సాయం […]
పార్టీ నడపడం సాహసోపేతం : పవన్
వేల కోట్ల రూపాయలతో ముడిపడిన రాజకీయ వ్యవస్థలో ఒక పార్టీని నడపడం సాహసోపేతమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ […]
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
AP Education Minister Audimulapu Suresh Conducted Review On AP Salt Programme : రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ‘అభ్యసన పరివర్తన సహాయక పథకం’ (SALT) అనే సరికొత్త […]
మనసు కలచివేసింది : సిఎం జగన్
ప్రకాశం బ్యారేజ్ (సీతానగరం) గ్యాంగ్ రేప్ ఘటన మనసును కలచివేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన బాధాకరమని, ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని […]