Corruption Allegations: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, 10 రూపాయల పనికి 100 రూపాయలు దోపిడీ చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. […]
TRENDING NEWS
Govt. Schools Nadu-Nedu
చూసి తెలుసుకోండి: జగన్ హితవు
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెలుసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు చురకలంటించారు. రాష్ట్రంలో తానంటే గిట్టనివారు అభివృద్ధి జరగడంలేదని, ఎప్పుడూ బటన్ నొక్కి ప్రజల అకౌంట్లలో డబ్బులు వేస్తున్నాడు తప్ప […]