కాశ్మీర్ లో వలస కార్మికుడి హత్య

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. బండిపొర జిల్లాలోని సొద్‌నార సంబాల్‌ ప్రాంతంలో ఓ వలస కార్మికుడిని కాల్చిచంపారు. బందిపూర్ జిల్లాలోని అజాస్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. […]

Olympiad Torch:  శ్రీనగర్ చేరుకున్న చెస్ ఒలింపియాడ్ టార్చ్

ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆదివారం ప్రారంభమైన చెస్ ఒలింపియాడ్ టార్చ్ శ్రీనగర్ చేరుకుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా టార్చ్ ను స్వీకరించి అనంతరం దాన్ని గ్రాండ్ మాస్టర్ […]

జశ్వంత్ కుటుంబానికి అండగా ఉంటాం

అమర జవాన్ మరుప్రోలు జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని దరివాడ కొత్తపాలెంలో సైనిక లాంచనాలతో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఆంధ్ర […]

370 ఆర్టికల్  పునరుద్దరనే గుప్కర్ అజెండా

జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి పై రాజీ పడే ప్రసక్తే లేదని గుప్కర్ కూటమి తేల్చి చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో జరిగే అఖిలపక్ష సమావేశంలో 370 ఆర్టికల్ పునరుద్దరణ, స్వయంప్రతిపత్తి  కోసం ఉమ్మడిగా […]

కశ్మిరీల మనోభావాలు గౌరవించాలి – కాంగ్రెస్

జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్దరించాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 24 వ తేదీన కశ్మీర్ […]

భారత జవాన్లతో తీస్మార్ ఖాన్

దేశ సైనికులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తూ, వారి దేశ భక్తిని కొనియాడే  ప్రముఖ బాలీవుడ్ నటుడు  అక్షయ్ కుమార్ గురువారం భారత సరిహద్దు దళం (BSF) జవాన్ల తో సరదాగా గడిపారు. ఉత్తర కాశ్మీర్ […]

వాటర్ బాటిళ్ళలో యూరియా

రైతాంగానికి శుభవార్త.  ప్రపంచంలోనే మొదటిసారిగా ద్రవ రూపంలో యూరియాను  భారత్ తయారు చేసింది. నీటి రూపంలో ఉన్న ఈ నానో యూరియా వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది. భారత ప్రభుత్వ సహకారంతో ఇండియన్ […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com