కాకతీయ కాలువకు నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని ఈ రోజు ఉదయం విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికిది 6వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. వరి నాట్లు వేసేందుకు గాను నీళ్లను విడుదల […]

ఆయకట్టు చివరి వరకు సాగునీరు

ఏడు జిల్లాలకు కరీంనగర్ లోయర్ మానేర్ డామ్ ని వరప్రధాయినిగా సీఎం కేసీఆర్ మార్చారని బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. అపర భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం గోదావరితో  యావత్ […]