టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఉత్తరాంధ్రలో మీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో, తాము ఏం చేశామో చూపిస్తానంటూ బాబుకు సవాల్ విసిరారు. […]
TRENDING NEWS
Kidney Research Centre
కిడ్నీ పీడిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
మార్చి 1న మూడు ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్….. ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ఆస్పత్రుల సందర్శన… గోరుముద్ద కార్యక్రమంలో భాగంగా […]