మా బాధ్యత నేరవేరుస్తాం: కిషన్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన కృష్ణాజలాల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు పరస్పరం చర్చించుకొని పరిష్కరించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు.  రెండు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంపకం, ఆస్తుల పంపకం, ఉద్యోగుల […]