తెలుగు రాష్ట్రాల నీటి వివాదం

తెలంగాణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు విచారించిన సుప్రీంకోర్టు. ఈ కేసులో చట్టపరమైన సమస్యలపై ఆంధ్ర-తెలంగాణ జల వివాదానికి తాను తీర్పు చెప్పలేనని ఇరు రాష్ట్రాల న్యాయవాదులకు స్పష్టం చేసిన […]

ఏపీ సుప్రీంకు వెళ్లినా ఇబ్బంది లేదు

నీటి పంచాయతీకి ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమని తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ముందుగా జీవో 203ను ఉపసంహరించుకోవాలని సూచించారు. తెలంగాణ స్నేహహస్తాన్ని ఏపీ వినియోగించుకోవట్లేదని చెప్పారు. కేంద్రం, సుప్రీంకోర్టుకు ఏపీ […]

కృష్ణా జలాలపై సుప్రీంకోర్టుకు

కృష్ణా జలాల్లో తెలంగాణ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీకి దక్కాల్సిన న్యాయమైన వాటాకు తెలంగాణ గండి కొడుతోందని పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ మేరకు.. ‘‘తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోంది. […]

రిజర్వాయర్లు అడ్డుకున్న ద్రోహి చంద్రబాబు

సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో  పొరుగు రాష్ట్రంలోని తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) ఏ స్టాండ్ తీసుకుందో, ఆంధ్రప్రదేశ్ లోని టీడీపీ కూడా అదే స్టాండ్ తీసుకుందని, దీనిద్వారా చంద్రబాబు నాయుడుది ఎప్పుడూ రెండు కళ్ల […]

ఆంధ్రా జలదోపిడిని అడ్డుకుని తీరుతాం

తెలంగాణ ప్రయోజనాల విషయంలో నాడు కాంగ్రెస్, నేడు బీజేపీ నేతలు సైంధవపాత్ర పోషిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. హక్కు లేకుండా అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాతరేస్తామని మంత్రి […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com