అసెంబ్లీలో చట్టం చేసిన రోజే మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. దీనిపై టిడిపి లాంటి దృష్టశక్తులు అడ్డుకోవాలని చూస్తున్నాయని, అయినా దాన్ని […]
Tag: Krishna Water Dispute
ఏపి రైతాంగాన్ని కాపాడండి
కృష్ణానదిపై తెలంగాణా ప్రభుత్వం 255 టిఎంసిల సామర్ధ్యంతో సాగునీటి ప్రాజెక్టులు కడుతోందని, ఇవి పూర్తయితే కృష్ణా డెల్టా సహా ఆంధ్రప్రదేశ్ భూములు బీళ్లుగా మారే ప్రమాదం ఉందని ఆంధ్ర ప్రదేశ్ సాగునీటి సంఘాల అధ్యక్షుడు […]
మరో మార్గంలేకే సుప్రీంకు….. సీఎస్ లేఖ
కృష్ణా జలాల్లో ఏపీ నీటి వాటాను కోల్పోయేలా తెలంగాణ వ్యవహరిస్తోందని.. సాగునీటి అవసరాలతో సంబంధం లేకుండా, జలవిద్యుత్తు ఉత్పత్తి కొనసాగిస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సుప్రీంకోర్టు […]
మేం చూస్తూ ఊరుకోం: పువ్వాడ అజయ్
శ్రీశైలం వద్ద నీటికి బొక్కగొట్టి పోతిరెడ్డిపాడు ద్వారా నెల్లూరు దాకా నీటిని తీసుకెళ్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరూ గాజులు తొడుక్కొని లేరని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘాటుగా వ్యాఖ్యానించారు. […]
స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాదు :సోము
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోదని బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలా ఉందో భవిష్యత్ లోనూ అలాగే ఉంటుందని స్పష్టంచేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు […]
ట్రయాంగిల్ బిజినెస్ స్టొరీ: కేశినేని
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసియార్, వైఎస్ షర్మిల.. ముగ్గురిదీ ట్రయాంగిల్ బిజినెస్ స్టొరీ అని విజయవాడ ఎంపి, తెలుగుదేశం నేత కేశినేని నాని అభివర్ణించారు. రెండు రాష్ట్రాలపై ఆధిపత్యం కోసం […]
రాజీ ప్రసక్తే లేదు : కేటియార్
కృష్ణాజలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, చట్టప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటా సాధించుకుని తీరతామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కేటియార్ స్పష్టం చేశారు. నీటి వాటా కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంతో మాత్రమే […]
అంతా బాబు వల్లే: డిప్యూటీ సిఎం
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వల్లే జల వివాదం ఏర్పడిందని ఏపి డిప్యూటీ ముఖ్యమంత్రి కే. నారాయణ స్వామి ఆరోపించారు. కృష్ణా జలాల వివాదంపై చంద్రబాబు ఇంతవరకూ ఎందుకు బహిరంగంగా తన అభిప్రాయం చెప్పలేదని […]
సీమ లిఫ్టుకు అనుమతివ్వండి: విజయసాయి
రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్య సభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి […]
ప్రధాని మోడికి జగన్ మరో లేఖ
కృష్ణా జలాల వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోడికి సిఎం జగన్ మరో లేఖ రాశారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబి) ప్రోటోకాల్ ను ఉల్లంఘించి తెలంగాణా ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తోందని ఆరోపించారు. కేఆర్ఎంబి పరిధిని […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com