బీజేపీ పాలనలో దేశం తిరోగమనంలో పయనిస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. సూర్యాపేటలో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించి దేశానికే రోల్ మోడల్గా […]
Tag: minister jagadish reddy
తెలంగాణ విద్యుత్ వినియోగం ఏటా 2,012 యూనిట్లు
తెలంగాణలో 2020- 21లో తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జగదీశ్ […]
అన్నిరాష్ట్రాల యాత్రలు ఢిల్లీ వైపే – మంత్రి జగదీష్
తెలంగాణలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యమని, పాదయాత్రలు చేసినా,మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయని మంత్రి జగదీష్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల యాత్రలు ఢిల్లీ వైపే […]
కెసిఆర్ పేదల పక్షం – మోడీ పెద్దల పక్షం
Tngo Meeting : ప్రభుత్వ ఉద్యోగస్తుల జేబులను ముఖ్యమంత్రి కేసీఆర్ నింపుతుంటే ప్రధాని మోడీ ఆ జేబులకు చిల్లులు పెడుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. అటువంటి మోడీ […]
బిజెపి గోబెల్స్ ప్రచారం – హరీష్ ఆగ్రహం
సూర్యాపేట లో మెడికల్ కాలేజీ నూతన భవనాలు పూర్తి కావొచ్చాయని,మరో మూడు నెలల్లో మెడికల్ కాలేజీ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సూర్యాపేట జిల్లాలో 20పడకల నవజాత శిశు […]
రైతు శత్రువు పార్టీ బిజెపి
40 లక్షల మెట్రిక్ టన్నులను మించి సేకరిస్తాం అని కేంద్రం చెబుతోందని, ఎఫ్సిఐ అధికారులు మాత్రం తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని చెబుతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందుకే రాత పూర్వకంగా చెప్పాలని మేము […]
కేంద్ర విధానాలతోనే విద్యుత్ కొరత
రాష్ట్రంలో ఎలాంటి బొగ్గు కొరత,విద్యుత్ కోతలు లేవని,రాష్ట్రంలో విద్యుత్ కోతలకు ఆస్కారం లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. ఒక్క నిమిషం కూడా రాష్ట్రంలో పవర్ కట్ అవదని, రెండు వందల […]
జీవితానికి తొలిమెట్టు క్రీడలు
గ్రామీణ క్రీడలను ప్రోత్సాహించడంలో తెలంగాణ ప్రభుత్వం అగ్రభాగాన నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. క్రీడలతో మానసిక రుగ్మతలను తొలగించుకోవడం, శారీరకంగా ఉల్లాసంగా గడపొచ్చని ఆయన చెప్పారు. సూర్యపేట […]
తెలంగాణ సంస్కృతికి చిహ్నమే బతుకమ్మ
బూతులు తిడితే జనాలు వస్తారా అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విపక్షాలపై మండిపడ్డారు.బుడ్డేర్ ఖాన్ గాళ్ళు నోళ్లు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులకు బతుకమ్మ సందర్భంగా అందిస్తున్న […]
తెలంగాణలో వ్యవసాయ విప్లవం
తెలంగాణలో ప్రతి రైతు ఎకరాకు లక్ష రూపాయల సంపాదనే లక్ష్యంగా వ్యవసాయం సాగాలని విద్యుత్ శాఖమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం కుడా అదేనని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయ పంటలే […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com