బిజెపికి మోత్కుపల్లి రాం.. రాం…

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ త్వరలో తీసుకురాబోతున్న దళితబంధు పథకాన్ని సమర్థిస్తూ మోత్కుపల్లి ప్రకటనలు చేయటం ఇటీవల బీజేపీ లో కలకలం సృష్టించింది. కొద్ది […]

కేసీఆర్ కు దగ్గరవ్వలేదు.. దూరమూ జరగలేదు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను బీజేపీలోని కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. బండి సంజయ్ కి చెప్పే దళిత సమావేశానికి హాజరయ్యానని ఆయన […]

సిఎం కెసిఆర్ కు విపక్షాల అబినందనలు

ప్రగతిభవన్ అఖిల పక్షం లో పాల్గొన్న పలు పార్టీల నేతలు సిఎం దళిత సాధికారత అంశాన్ని ప్రశంసిస్తూ..మాట్లాడారు. దళిత సాధికారత కోసం, సీఎం కెసిఆర్ తీసుకున్న చొరవ, దృఢ నిశ్చయం..సంతోషాన్ని కలిగిస్తున్నదని, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి […]

సిఎం సమావేశానికి విపక్ష నేతలు

ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అధ్యక్షతన జరుగుతున్న సీఎం దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి పలు పార్టీల నేతలు, ప్రజా ప్రతినిధులు, హాజరయ్యారు.   రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీల సంక్షేమం, వయో వృద్దుల […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com