మునుగోడులో మధ్యాహ్నం వరకు 41 శాతం పోలింగ్

మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈవో వికాస్‌రాజ్‌ వెల్లడించారు. ఓటర్లు బాధ్యతగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలపై ఇప్పటి వరకు 28 ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. రెండు […]

మునుగోడులో పోలింగ్ ప్రారంభం

మునుగోడు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకున్నది. అభ్యర్థుల భవితవ్యం తేల్చే పోలింగ్ ఈ రోజు ఉదయం 7 నుంచి ప్రారంభమైంది. ఉదయం 9.30 గంటల వరకు 11 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం […]

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com